ETV Bharat / state

ఒడిశా వలస కూలీలను ఆదుకుంటున్న ప్రభుత్వం

author img

By

Published : Apr 21, 2020, 11:54 AM IST

లాక్‌డౌన్‌ కారణంగా వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఒడిశా వలస కూలీలను ప్రభుత్వం ఆదుకుంటోంది. చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ ఇటుక బట్టి కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

orissa-is-a-government-that-supports-immigrants
orissa-is-a-government-that-supports-immigrants

పొట్టకూటి కోసం వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒరిస్సా వలసకూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చోడవరం తహసీల్దారు కార్యాలయంలో 536 మంది ఇటుక బట్టి కార్మికులకు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

పొట్టకూటి కోసం వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒరిస్సా వలసకూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చోడవరం తహసీల్దారు కార్యాలయంలో 536 మంది ఇటుక బట్టి కార్మికులకు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

ఇవీ చదవండి: ప్రపంచంపై కరోనా పంజా.. 25 లక్షలకు చేరువలో కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.