ETV Bharat / state

చేపలు పడదామని వెళ్లి మృత్యు వలకు చిక్కాడు...

చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదపుశాత్తు కాలుజారి చెరువులో పడి మృతి చెందాడు ఓ గిరిజనుడు. ఈ విషాదకర సంఘటన విశాఖ మన్యం పాడేరు మండలంలో జరిగింది.

author img

By

Published : Aug 28, 2019, 9:53 AM IST

చేపలు వేటకు వెళ్లి మృత్యు ఒడికి
చేపలు వేటకు వెళ్లి మృత్యు ఒడికి
విశాఖ మన్యం పాడేరు మండలం కావురాయి గ్రామ చెరువులో చేపల పట్టాడానికి వెళ్లిన కొండబాబు ప్రమాదపుశాత్తు ఆ చెరువులోనే పడి మృతి చెందాడు. కొండబాబు చెరువులో మునిగిపోవటాన్ని గమనించిన గ్రామస్థులు విపత్తు నిర్వహణ సిబ్బందికి సమాచారం అందించారు. ఎన్డీఆర్‌ఎప్‌ సిబ్బంది వచ్చి తీవ్రంగా గాలించి అతి కష్టమ్మీద మృతదేహాన్ని వెలికి తీశారు.

ఇదీ చదవండి : జాగిలాల విశ్వాసం...యజమాని ఆచూకీ లభ్యం

చేపలు వేటకు వెళ్లి మృత్యు ఒడికి
విశాఖ మన్యం పాడేరు మండలం కావురాయి గ్రామ చెరువులో చేపల పట్టాడానికి వెళ్లిన కొండబాబు ప్రమాదపుశాత్తు ఆ చెరువులోనే పడి మృతి చెందాడు. కొండబాబు చెరువులో మునిగిపోవటాన్ని గమనించిన గ్రామస్థులు విపత్తు నిర్వహణ సిబ్బందికి సమాచారం అందించారు. ఎన్డీఆర్‌ఎప్‌ సిబ్బంది వచ్చి తీవ్రంగా గాలించి అతి కష్టమ్మీద మృతదేహాన్ని వెలికి తీశారు.

ఇదీ చదవండి : జాగిలాల విశ్వాసం...యజమాని ఆచూకీ లభ్యం

Intro:JK_AP_NLR_03_27_ENDINA_NIMMA_PRIHARAM_NO_RAJA_PKG_VIS_AP10134 anc నెల్లూరు జిల్లాలో ఉద్యాన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. నిమ్మ ,మామిడి, బత్తాయి తోటలు కళ్ళముందే నిలువున ఎండిపోయాన ఏమి చేయలేని పరిస్థితి.ఎండిన పంటలను ఉద్యాన అధికారులు రాసుకొని పోయారు కానీ ఇప్పటివరకు నష్ట పరిహారం చెల్లించలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళ్ళముందే నిలువునా చెట్లు ఎండిపోవడంతో రైతులు భారీ స్థాయిలో నష్టపోయారని పలువురు రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితులపై ఈటీవీ జైకిసాన్ కథనం. వాయిస్ ఓవర్,1 నెల్లూరు జిల్లాలో నిమ్మ మామిడి బత్తాయి రైతుల పరిస్థితి గోరంగా తయారైంది. గడిచిన నాలుగైదు సంవత్సరాల నుంచి వర్షాలు సరిగా లేకపోవడంతో భూగర్భ జలాలు అడగడంతో బోర్లలో నీటి శాతం పూర్తిగా తగ్గిపోయింది. గత పది సంవత్సరాల నుంచి పెంచుకున్న చెట్లు కళ్ళ ముందు మెదిలింది పోతుంటే ఏమి చేయలేక రైతులు లబోదిబో మంటున్నారు. కొంతమంది రైతులు బ్యాంకర్ల పెట్టి నీరు పెట్టిన బతికించుకోవాలి పరిస్థితి. వారికి నీరు ఇచ్చే వారే కరువయ్యారు. దీంతో రైతులు లక్షల రూపాయలు నష్టపోయారు. బైట్స్, నిమ్మ రైతులు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్ ,2 నెల్లూరు జిల్లాలో 46 మండలాలు ఉన్నాయి. 46 మండలాల్లో రైతులు కరువుతో కరువుతో అల్లాడుతున్నారు ప్రధానంగా జిల్లాలో 14 మండలాల్లో ఉద్యాన రైతులు ఉద్యాన పంటల సాగు చేస్తుంటారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు రావడంతో మొత్తం 1500 హెక్టార్లలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రెండువేల 79 మంది రైతులు పూర్తిగా నష్టపోయారు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదని ఇదే మొదటిసారి అని రైతులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. బైట్స్, నిమ్మ రైతులు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్,3 అధికారులు వచ్చి ఎండిపోయిన చెట్లను నమోదు చేశారని అయినా ఇప్పటివరకు నష్టపరిహారం అందలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎండిపోయిన నిమ్మ చెట్టుకు 80 రూపాయలు రూపాయలు ఇస్తుందని, కనీసం వెయ్యి రూపాయలు ఇచ్చిన గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బైట్స్ నిమ్మ ైతులు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్,4 జిల్లాలో మరో పరిస్థితులు ఏర్పడటంతో నిమ్మ బత్తాయి మామిడి చెట్లు ఎండి పోవడం జరిగిందని ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు ప్రదీప్ కుమార్ తెలిపారు. ఎండిన చెట్లను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామని త్వరలోనే రైతులకు అందజేస్తామన్నారు. పరిహారం పెంపు ప్రభాస్ అనుష్క తీసుకెళ్తామన్నారు. బైట్, ప్రదీప్ కుమార్ ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు నెల్లూరు జిల్లా


Body:ఎండిన నిమ్మ చెట్లు


Conclusion:బి రాజా నెల్లూరు 9394450293
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.