ETV Bharat / state

నర్సీపట్నంలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు - నర్సీపట్నంలో 56 పోలింగ్ స్టేషన్లు

మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి ఛైర్మన్ పదవిని ఎస్సీ మహిళలకు కేటాయిస్తూ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో అధికార పార్టీతో పాటు.. ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. నర్సీపట్నంలో మొత్తం 47,838 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 28 వార్డులకు 56 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి తెలిపారు.

municipal-elections-in-vishaka
municipal-elections-in-vishaka
author img

By

Published : Mar 9, 2020, 5:32 PM IST

మున్సిపల్ కమిషనర్​ కృష్ణవేణి

మున్సిపల్ కమిషనర్​ కృష్ణవేణి

ఇదీ చదవండి:చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.