ETV Bharat / state

ప్రైవేటు ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ - mla petla uma shankar ganesh opens hospital

విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఓ ప్రైవేటు ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్యూలకు సైతం ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.

mla petla uma shankar ganesh
ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్
author img

By

Published : Sep 1, 2020, 8:19 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఓ ప్రైవేటు ఆసుపత్రిని ప్రారంభించారు. నర్సీపట్నం వైద్యపరంగా మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందనీ.. ఇందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నారు. సామాన్యులకు మెరుగైన వైద్య అందించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందనీ.. ఇందుకోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్​ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. దీనికోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం పేదలకు వైద్యం అందించే విషయంలో తగిన సహాయం చేయాలని.. ప్రైవేటు ఆసుపత్రుల వైద్యలకు సూచించారు.

విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఓ ప్రైవేటు ఆసుపత్రిని ప్రారంభించారు. నర్సీపట్నం వైద్యపరంగా మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందనీ.. ఇందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నారు. సామాన్యులకు మెరుగైన వైద్య అందించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందనీ.. ఇందుకోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్​ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. దీనికోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం పేదలకు వైద్యం అందించే విషయంలో తగిన సహాయం చేయాలని.. ప్రైవేటు ఆసుపత్రుల వైద్యలకు సూచించారు.

ఇదీ చదవండి: రావికమతంలో భారీ చోరీ...13 తులాల బంగారం అపహరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.