ETV Bharat / state

వైఎస్సార్ చేయూత చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే - MLA distributed YSR cheyutha cheques

విశాఖ జిల్లా నర్సీపట్నం ఎంపీడీవో కార్యాలయంలో వైయస్సార్ చేయూత కింద సుమారు 30 కోట్ల 80 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్.. లబ్ధిదారులకు అందజేశారు.

MLA distributed YSR cheyutha cheques
వైఎస్సార్ చేయూత చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
author img

By

Published : Aug 12, 2020, 8:46 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం ఎంపీడీవో కార్యాలయంలో వైయస్సార్ చేయూత కింద సుమారు 30 కోట్ల 80 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్.. లబ్ధిదారులకు అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 14 నెలల్లోనే 90% శాతం వైకాపా ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు.

మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. వైకాపా నాయకులు, మహిళా సంఘాల నేతలు, అధికారులు పాల్గొన్నారు.

విశాఖ జిల్లా నర్సీపట్నం ఎంపీడీవో కార్యాలయంలో వైయస్సార్ చేయూత కింద సుమారు 30 కోట్ల 80 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్.. లబ్ధిదారులకు అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 14 నెలల్లోనే 90% శాతం వైకాపా ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు.

మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. వైకాపా నాయకులు, మహిళా సంఘాల నేతలు, అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

'అధికంగా ఫీజులు గుంజుతున్నారు.. చర్యలు తీసుకోండి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.