ETV Bharat / state

ధరలు పెంచితే.. కఠిన చర్యలే!

author img

By

Published : Mar 30, 2020, 7:27 PM IST

ప్రభుత్వం అందించే ఉచిత నిత్యవసర వస్తువులను కార్డుదారులందరికీ ఇస్తామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ చెప్పారు. ప్రజలు అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Minister Muttamshetti Srinivas inspected the vegetable market at Chodavaram
చోడవరంలోని మార్కెట్​ను పరిశీలించిన ముత్తంశెట్టి
చోడవరంలోని మార్కెట్​ను పరిశీలించిన ముత్తంశెట్టి

విశాఖ జిల్లా చోడవరంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్.. కూరగాయల మార్కెట్​ను పరిశీలించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న కూరగాయల దుకాణాల్లో ధరలను ఎమ్మెల్యే ధర్మశ్రీతో కలిసి తెలుసుకున్నారు. నిర్దేశిత సమయాల్లోనే కూరగాయలు కొనాలని సూచించారు. దుకాణాల్లో సరుకుల ధరలను పెంచి అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

చోడవరంలోని మార్కెట్​ను పరిశీలించిన ముత్తంశెట్టి

విశాఖ జిల్లా చోడవరంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్.. కూరగాయల మార్కెట్​ను పరిశీలించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న కూరగాయల దుకాణాల్లో ధరలను ఎమ్మెల్యే ధర్మశ్రీతో కలిసి తెలుసుకున్నారు. నిర్దేశిత సమయాల్లోనే కూరగాయలు కొనాలని సూచించారు. దుకాణాల్లో సరుకుల ధరలను పెంచి అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

ఇదీ చూడండి:

బాలింత అయినా... బాధ్యత మరువలేదు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.