ETV Bharat / state

సింహాచల లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి ముత్తంశెట్టి - సింహాచల ఆలయంలో స్వామిని దర్శించుకున్న మంత్రి ముత్తంశెట్టి

సింహాచల వరాహ లక్ష్మీనరసింహ స్వామిని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయాభివృద్ధి పనులను ఈవో భ్రమరాంబ మంత్రికి వివరించారు.

minister muthamshetty srinivas rao visits simhachalam temple
సింహాచల లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి ముత్తంశెట్టి
author img

By

Published : Aug 24, 2020, 3:36 PM IST

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను ఈవో భ్రమరాంబ వివరించారు. సింహాచల పంచగ్రామల సమస్య పరిష్కరించాలని స్థానికులు మంత్రికి వినతిపత్రం అందించారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను ఈవో భ్రమరాంబ వివరించారు. సింహాచల పంచగ్రామల సమస్య పరిష్కరించాలని స్థానికులు మంత్రికి వినతిపత్రం అందించారు.

ఇదీ చదవండి:

శానిటైజర్ తాగి తల్లీకుమార్తెల ఆత్మహత్యాయత్నం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.