ETV Bharat / state

బైక్​పై వంతెన దాటబోయాడు..అంతలోనే..!

విశాఖ జిల్లా మద్దిగరువు వద్ద ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వంతెన దాటుతుండగా కొట్టుకుపోయాడు... కానీ వరద నుంచి క్షేమంగా బయటపడ్డాడు.

author img

By

Published : Aug 7, 2019, 8:53 PM IST

వరద

విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం మద్దిగరువు వద్ద ప్రమాదం జరిగింది. చాపగడ్డ వంతెన దాటుతుండగా ద్విచక్రవాహనదారుడు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. వ్యక్తి క్షేమంగా బయటపడగా... బైకు మాత్రం వరదలో కొట్టుకుపోయింది.

ఇది కూడా చదవండి.

విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం మద్దిగరువు వద్ద ప్రమాదం జరిగింది. చాపగడ్డ వంతెన దాటుతుండగా ద్విచక్రవాహనదారుడు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. వ్యక్తి క్షేమంగా బయటపడగా... బైకు మాత్రం వరదలో కొట్టుకుపోయింది.

ఇది కూడా చదవండి.

తీవ్ర వాయుగుండం ప్రభావం.. కోస్తాలో విస్తారంగా వర్షాలు

Intro:ap_vja_66_07_pamu_katu_avb_ap. కృష్ణాజిల్లా నూజివీడు రెవిన్యూ డివిజన్ పరిధిలోని ఏ కొండూరు కు చెందిన మందపాటి కృష్ణారెడ్డి ఎప్పుడు వలె తన పొలంలో నేడు కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు అదే అదునుగా రక్తపింజరి కాటు వేయడంతో కృష్ణారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు సంఘటనకు సంబంధించి రైతులు తెలుసుకొని ఆస్పత్రికి తరలించారు నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సకాలంలో వైద్య సేవలు అందించడం వల్ల కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు ఇటీవల కాలంలో పాముకాట్లు అంతకంతకు పెరిగి పోవడం తో నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ మేరకు సంబంధిత అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని గ్రామీణులు ముక్తకంఠంతో కోరుతున్నారు. బైట్స్. 1) కృష్ణారెడ్డి పాము కాటు దారుడు. ( కృష్ణా జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)


Body:ఒకరికి పాము కాటు


Conclusion:ఒకరికి పాము కాటు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.