ETV Bharat / state

పేదలకు పట్టాలివ్వాలంటూ ఎమ్మెల్యే దీక్ష - ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వార్తలు

సింహాచల దేవస్థాన భూములలో హనుమంతువాక నుంచి ముడసర్లోవ వరకు నివాసముంటున్న పేదలకు పట్టాలు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దీక్ష చేపట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన 229 జీవోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

MAL Veelagapudi Ramakrishnabu Deeksha(Inmates) for  Sinhachalam temple land should be given to the poor
MAL Veelagapudi Ramakrishnabu Deeksha(Inmates) for Sinhachalam temple land should be given to the poor
author img

By

Published : Jun 9, 2020, 12:03 PM IST

విశాఖ జిల్లా హనుమంతువాక నుంచి ముడసర్లోవ వరకు సింహాచల దేవస్థానం భూములలో నివాసముంటున్న పేదలకు పట్టాలివ్వాలంటూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దీక్షకు దిగారు. గత ప్రభుత్వం ఇచ్చిన 229 జీవోను అమలు చేయాలంటూ అంబేద్కర్ సేవా సంఘ భవనం వద్ద నిరసన చేపట్టారు. పేదలకు ఉచితంగా భూములు ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించిన దానిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

విశాఖ జిల్లా హనుమంతువాక నుంచి ముడసర్లోవ వరకు సింహాచల దేవస్థానం భూములలో నివాసముంటున్న పేదలకు పట్టాలివ్వాలంటూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దీక్షకు దిగారు. గత ప్రభుత్వం ఇచ్చిన 229 జీవోను అమలు చేయాలంటూ అంబేద్కర్ సేవా సంఘ భవనం వద్ద నిరసన చేపట్టారు. పేదలకు ఉచితంగా భూములు ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించిన దానిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: ఎల్‌జీ పాలిమర్స్ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.