ETV Bharat / state

విద్యార్థుల కోసం మాస్కుల తయారీ - విద్యార్థుల కోసం మాస్కుల తయారీ

ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల కోసం మూడు సైజుల్లో మాస్కులు తయారు చేయిస్తున్నారు సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్. ఈ నెలాఖరుకి వాటిని మండల విద్యాశాఖ అధికారులకు చేరవేసి వారి నుంచి ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు పంపిణీ చేయాలని యోచిస్తున్నారు.

Making masks for students
విద్యార్థుల కోసం మాస్కుల తయారీ
author img

By

Published : Aug 27, 2020, 7:13 AM IST

ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల కోసం మూడు సైజుల్లో మాస్కులు తయారు చేయిస్తున్నారు సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్. ఈ నెల ఆఖరికి వాటిని మండల విద్యాశాఖ అధికారులకు చేరవేసి వారి నుంచి ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు పంపిణీ చేయాలని యోచిస్తున్నారు విశాఖ జిల్లాకు సంబంధించి 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు 3,17202 మంది ఉన్నారు. 2019 -20 సంవత్సరంలో ఒక్కొక్కరికి మూడు చొప్పున కోటి 27 లక్షల 29606 మాస్కులను సిద్ధం చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవోను ఆదేశించారు. ఈ మాస్కులు రెండు పొరలుగా తయారుచేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులను మూడు కేటగిరీలుగా విభజించి వారి వయసును బట్టి మూడు రకాల కొలతలతో వీటిని తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 1నుంచి 4 తరగతి వరకు మొదటి కేటగిరీగాను.. 5 నుంచి 7 తరగతి వరకు రెండో కేటగిరీ గాను... 8 నుంచి 10వ తరగతి వరకు మూడు కేటగిరీగాను విభజించారు. ఈ మూడు కేటగిరీల సైజులను సైతం జీవోలో పొందుపరిచారు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ పర్యవేక్షణలో మాస్కులు తయారీ ప్రక్రియ రెండు రోజుల క్రితం ప్రారంభమైంది. విశాఖ జిల్లాలో నర్సీపట్నం అనకాపల్లి ఎలమంచిలి పెందుర్తి ప్రాంతాల్లో కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఈ నెల ఆఖరికి వాటిని సిద్ధం చేసి మండల విద్యాశాఖ అధికారి శాఖాధికారులకు అందజేసి వారి ద్వారా ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేస్తారు.

ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల కోసం మూడు సైజుల్లో మాస్కులు తయారు చేయిస్తున్నారు సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్. ఈ నెల ఆఖరికి వాటిని మండల విద్యాశాఖ అధికారులకు చేరవేసి వారి నుంచి ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు పంపిణీ చేయాలని యోచిస్తున్నారు విశాఖ జిల్లాకు సంబంధించి 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు 3,17202 మంది ఉన్నారు. 2019 -20 సంవత్సరంలో ఒక్కొక్కరికి మూడు చొప్పున కోటి 27 లక్షల 29606 మాస్కులను సిద్ధం చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవోను ఆదేశించారు. ఈ మాస్కులు రెండు పొరలుగా తయారుచేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులను మూడు కేటగిరీలుగా విభజించి వారి వయసును బట్టి మూడు రకాల కొలతలతో వీటిని తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 1నుంచి 4 తరగతి వరకు మొదటి కేటగిరీగాను.. 5 నుంచి 7 తరగతి వరకు రెండో కేటగిరీ గాను... 8 నుంచి 10వ తరగతి వరకు మూడు కేటగిరీగాను విభజించారు. ఈ మూడు కేటగిరీల సైజులను సైతం జీవోలో పొందుపరిచారు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ పర్యవేక్షణలో మాస్కులు తయారీ ప్రక్రియ రెండు రోజుల క్రితం ప్రారంభమైంది. విశాఖ జిల్లాలో నర్సీపట్నం అనకాపల్లి ఎలమంచిలి పెందుర్తి ప్రాంతాల్లో కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఈ నెల ఆఖరికి వాటిని సిద్ధం చేసి మండల విద్యాశాఖ అధికారి శాఖాధికారులకు అందజేసి వారి ద్వారా ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేస్తారు.

ఇదీ చూడండి. కొవ్వూరులోని శ్రీకృష్ణ అగ్రిప్రాసెస్​పై సీబీఐ కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.