ETV Bharat / state

మానసిక వైద్యశాలలో.. మదనపల్లె జంట హత్య కేసు నిందితులు - vishaka mental hospital update

చిత్తూరు జిల్లా మదనపల్లెలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసు నిందితులు.. పురుషోత్తంనాయుడు, పద్మజను పోలీసులు విశాఖకు చేర్చారు. రుయా ఆసుపత్రి వైద్యుల సిఫార్సు మేరకు విశాఖ ప్రభుత్వ మానసిక వైద్యశాలలో చేర్పించారు.

మదనపల్లె జంట హత్య కేసు నిందితులు
మదనపల్లె జంట హత్య కేసు నిందితులు
author img

By

Published : Feb 4, 2021, 11:56 AM IST

Updated : Feb 4, 2021, 12:19 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్య కేసు నిందితులను.. పోలీసులు విశాఖలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో చేర్పించారు. తిరుపతి రుయా ఆసుపత్రి వైద్యలు చేసిన సిఫార్సు మేరకు పద్మజ, పురుషోత్తంనాయుడుకు అక్కడ చికిత్స అందించనున్నారు.

ప్రస్తుతం నిందితులకు... మానసిక చికిత్స ఏ మేరకు అవసరం అవుతుందనే విషయంపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత నెల ఇద్దరు కుమార్తెలను మూఢ నమ్మకాలతో.. దారుణంగా హతమార్చిన కేసులో పద్మజ, పురుషోత్తంనాయుడు రిమాండ్​లో ఉన్నారు.

చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్య కేసు నిందితులను.. పోలీసులు విశాఖలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో చేర్పించారు. తిరుపతి రుయా ఆసుపత్రి వైద్యలు చేసిన సిఫార్సు మేరకు పద్మజ, పురుషోత్తంనాయుడుకు అక్కడ చికిత్స అందించనున్నారు.

ప్రస్తుతం నిందితులకు... మానసిక చికిత్స ఏ మేరకు అవసరం అవుతుందనే విషయంపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత నెల ఇద్దరు కుమార్తెలను మూఢ నమ్మకాలతో.. దారుణంగా హతమార్చిన కేసులో పద్మజ, పురుషోత్తంనాయుడు రిమాండ్​లో ఉన్నారు.

ఇదీ చదవండి:

అమ్మ ఒడి నగదు అడిగినందుకు.. విద్యార్థికి చెంపదెబ్బల శిక్ష!

Last Updated : Feb 4, 2021, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.