ETV Bharat / state

కోణం జలాశయంలో పెరిగిన నీటిమట్టం

విశాఖ జిల్లాలో ఉన్న కోణం మధ్యతరహా జలాశయంలో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. ఎగువున కొండప్రాంతాల్లో వర్షాలు కురవటంతో జలాశయంలోకి వరద నీరు వస్తోంది.

author img

By

Published : Aug 2, 2019, 10:44 AM IST

కోణం జలాశయం
కోణం జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టం

ఇటీవల కురిసిన వర్షాలకు విశాఖ జిల్లా చీడికాడ మండలం కోణం జలాశయం జీవం పోసుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా, ప్రస్తుతం 94.2 మీటర్లకు చేరుకుంది. ఎగువ ప్రాంతం నుంచి 50 క్యూసెక్కులు వరకు నీరు జలాశయంలో చేరుతుంది. జలాశయం నీటిమట్టం పెరగడంతో ఖరీఫ్ సాగు నీటి కష్టాలు తీరుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జలాశయం పరిధిలో 14 వేల 450 ఎకరాలకు చీడికాడ మండలంతో సహా మాడుగుల, దేవరాపల్లి, బుచ్చయ్యపేట, చోడవరం మండలాలకు చెందిన ఆయకట్టు భూములకు సాగునీరు అందుతుంది. వర్షానికి జలాశయంలో నీరు పెరగడంతో కొద్దిరోజుల్లో ఖరీఫ్ వరినాట్లకు సాగు నీరు విడుదల చేయనున్నట్టు జలాశయం సాగునీటి కమిటీ ఛైర్మన్ ముసలి నాయుడు చెప్పారు.

కోణం జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టం

ఇటీవల కురిసిన వర్షాలకు విశాఖ జిల్లా చీడికాడ మండలం కోణం జలాశయం జీవం పోసుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా, ప్రస్తుతం 94.2 మీటర్లకు చేరుకుంది. ఎగువ ప్రాంతం నుంచి 50 క్యూసెక్కులు వరకు నీరు జలాశయంలో చేరుతుంది. జలాశయం నీటిమట్టం పెరగడంతో ఖరీఫ్ సాగు నీటి కష్టాలు తీరుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జలాశయం పరిధిలో 14 వేల 450 ఎకరాలకు చీడికాడ మండలంతో సహా మాడుగుల, దేవరాపల్లి, బుచ్చయ్యపేట, చోడవరం మండలాలకు చెందిన ఆయకట్టు భూములకు సాగునీరు అందుతుంది. వర్షానికి జలాశయంలో నీరు పెరగడంతో కొద్దిరోజుల్లో ఖరీఫ్ వరినాట్లకు సాగు నీరు విడుదల చేయనున్నట్టు జలాశయం సాగునీటి కమిటీ ఛైర్మన్ ముసలి నాయుడు చెప్పారు.

ఇది కూడా చదవండి.

విశాఖ జైల్లోనూ ఐదుగురు ఖైదీలకు హెచ్​ఐవీ

Intro:Ap_Vja_11_21_Vellagers_Andolana_Dupmping_Yard_av_C10
Sai babu _ Vijayawada : 9849803586

యాంకర్ : తమ గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ కృష్ణాజిల్లా గన్నవరం మండలం సవారీవారి గూడెం గ్రామస్తులు వినూత్న రీతిలో లో నిరసన తెలిపారు . గ్రామానికి చెందిన సుమారు 500 మంది గ్రామస్తులు తమ గ్రామంలో డంపింగ్ యార్డు వద్దంటూ బ్యాలెట్ రూపొందించి పోలింగ్ నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయం విమానాశ్రయ ఫ్లయింగ్ జోన్ లో ఉన్న తమ గ్రామ సమీపంలో భారీ ఇ డబ్బింగ్ యాడ్ ఏర్పాటు చేయడం వల్ల రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే గ్రామంలోని గ్రావెల్ క్వారీ వలన శ్వాసకోశ సంబంధ వ్యాధితో తామందరం బాధ అ పడుతున్నా మనీ సావారి గూడెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల వెంటనే అధికారులు స్పందించి తమ గ్రామంలో డంపింగ్ యార్డ్ నెలకొల్పాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రతిపాదన విరమించుకుంటే దశలవారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని గ్రామస్తులు ముక్తకంఠంతో చెబుతున్నారు..

వాయిస్ : గంగాధర్... గ్రామస్థుడు
వాయిస్: గ్రామస్తులు...


Body:Ap_Vja_11_21_Vellagers_Andolana_Dupmping_Yard_av_C10


Conclusion:Ap_Vja_11_21_Vellagers_Andolana_Dupmping_Yard_av_C10
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.