ETV Bharat / state

పరీక్షలు రద్దు: దీక్ష విరమించిన కేఏ పాల్

author img

By

Published : May 2, 2021, 10:17 PM IST

పరీక్షలు రద్దు చేయాలని దీక్షకు కూర్చున్న కేఏ పాల్ పళ్ల రసం తీసుకుని నిరసనను విరమించారు. విశాఖ నగరంలో 4 రోజులుగా దీక్ష చేసిన పాల్.. సర్కార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో శాంతించారు.

పళ్ల రసం తాగి దీక్ష విరమించిన కేఏ పాల్
పళ్ల రసం తాగి దీక్ష విరమించిన కేఏ పాల్

ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దీక్ష విరమించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు వాయిదా కోరుతూ... 4 రోజులపాటు ఆయన దీక్ష చేపట్టారు. దీక్ష విరమించిన పాల్.. పరీక్షల వాయిదా నిర్ణయాన్ని విద్యార్థుల విజయంగా అభివర్ణించారు.

ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దీక్ష విరమించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు వాయిదా కోరుతూ... 4 రోజులపాటు ఆయన దీక్ష చేపట్టారు. దీక్ష విరమించిన పాల్.. పరీక్షల వాయిదా నిర్ణయాన్ని విద్యార్థుల విజయంగా అభివర్ణించారు.

ఇవీ చూడండి : కొవిడ్ చికిత్సకు అనుమతులు తీసుకోండి.. లేదంటే కఠిన చర్యలే: సింఘాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.