ETV Bharat / state

సింహాచలంలో భారత మాత స్టిక్కర్లు పంపిణీ - సింహాచలంలో ఎమ్మెల్సీ మాధవ్

విశాఖపట్నం జిల్లా సింహాచలం అప్పన్న సన్నిధిలో విశ్వహిందూ పరిషత్, భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో జై భారత మాత స్టిక్కర్లు పంపిణీ చేశారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

jai bharat matha stickers distribution in simhachalam vizag district
సింహాచలంలో భారత మాత స్టిక్కర్లు పంపిణీ
author img

By

Published : Nov 12, 2020, 8:34 PM IST

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా జై భారత మాత స్టిక్కర్లను ఎమ్మెల్సీ మాధవ్ పంపిణీ చేశారు. విశాఖపట్నం జిల్లా సింహాచలంలో విశ్వహిందూ పరిషత్, యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. హిందువులందరూ మత ఆచారాలు, సంప్రదాయాలు కాపాడాలని ఎమ్మెల్సీ కోరారు.

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా జై భారత మాత స్టిక్కర్లను ఎమ్మెల్సీ మాధవ్ పంపిణీ చేశారు. విశాఖపట్నం జిల్లా సింహాచలంలో విశ్వహిందూ పరిషత్, యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. హిందువులందరూ మత ఆచారాలు, సంప్రదాయాలు కాపాడాలని ఎమ్మెల్సీ కోరారు.

ఇదీచదవండి.

కొవిడ్ పరీక్షల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.