ETV Bharat / state

సింహాచలంలో భారత మాత స్టిక్కర్లు పంపిణీ

author img

By

Published : Nov 12, 2020, 8:34 PM IST

విశాఖపట్నం జిల్లా సింహాచలం అప్పన్న సన్నిధిలో విశ్వహిందూ పరిషత్, భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో జై భారత మాత స్టిక్కర్లు పంపిణీ చేశారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

jai bharat matha stickers distribution in simhachalam vizag district
సింహాచలంలో భారత మాత స్టిక్కర్లు పంపిణీ

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా జై భారత మాత స్టిక్కర్లను ఎమ్మెల్సీ మాధవ్ పంపిణీ చేశారు. విశాఖపట్నం జిల్లా సింహాచలంలో విశ్వహిందూ పరిషత్, యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. హిందువులందరూ మత ఆచారాలు, సంప్రదాయాలు కాపాడాలని ఎమ్మెల్సీ కోరారు.

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా జై భారత మాత స్టిక్కర్లను ఎమ్మెల్సీ మాధవ్ పంపిణీ చేశారు. విశాఖపట్నం జిల్లా సింహాచలంలో విశ్వహిందూ పరిషత్, యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. హిందువులందరూ మత ఆచారాలు, సంప్రదాయాలు కాపాడాలని ఎమ్మెల్సీ కోరారు.

ఇదీచదవండి.

కొవిడ్ పరీక్షల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.