ETV Bharat / state

జగన్, కేసీఆర్​లది మోదీ ఫ్రంట్: చంద్రబాబు

author img

By

Published : Mar 31, 2019, 5:15 PM IST

పేదలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం అయితే.. పేదలను దోచుకునే పార్టీ వైకాపా అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన... జగన్, కేసీఆర్​లది మోదీ పక్షమని గుర్తు చేశారు.

చంద్రబాబు రోడ్ షో
చంద్రబాబు రోడ్ షో
పేదలను దోచుకునే పార్టీ వైకాపా అయితే... పేదలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యనించారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న బాబు... జగన్, కేసీఆర్​ది మోదీ పక్షమని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ స్పష్టం చేశారని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని మోసం చేసిన మోదీ కూటమికి ఓటేస్తారా అని ప్రజల్ని ప్రశ్నించారు. వారికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని దోచేస్తారని విమర్శించారు. పాయకరావుపేటను అన్ని విధాలా అభివృద్ధి చేశామని వ్
యాఖ్యానించారు. బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలిచి అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి

మోదీకి బాబు సవాల్​! ఎవరేమి చేశారో చర్చకు సిద్ధమా?


చంద్రబాబు రోడ్ షో
పేదలను దోచుకునే పార్టీ వైకాపా అయితే... పేదలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యనించారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న బాబు... జగన్, కేసీఆర్​ది మోదీ పక్షమని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ స్పష్టం చేశారని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని మోసం చేసిన మోదీ కూటమికి ఓటేస్తారా అని ప్రజల్ని ప్రశ్నించారు. వారికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని దోచేస్తారని విమర్శించారు. పాయకరావుపేటను అన్ని విధాలా అభివృద్ధి చేశామని వ్యాఖ్యానించారు. బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలిచి అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి

మోదీకి బాబు సవాల్​! ఎవరేమి చేశారో చర్చకు సిద్ధమా?


Intro:దేవినేని ఉమామహేశ్వరరావు కి ఆత్మీయ మద్దతు తెలిపిన మైలవరం ఆర్య వైశ్య సభ్యులు కృష్ణాజిల్లా మైలవరం స్థానిక కోదండ రామాలయం వద్ద ఏర్పాటుచేసిన ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం లో లో రాష్ట్ర అ ఆపద్ధర్మ మంత్రి ఇ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు పట్టా ఆర్య వైశ్య సభ్యులు మద్దతు ఇస్తామని ప్రకటించారు రు ఉన్న తమకు ప్రభుత్వం నుంచి మంచి సహకారాన్ని అందించేందుకు కృతజ్ఞతతో ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు తన ఆత్మీయ ఆహ్వానం పలికిన ఆర్యవైశ్య సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని దేవినేని ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో లో కృష్ణ ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు సభ్యులు పాల్గొన్నారు


Body:ఆత్మీయ కలయిక


Conclusion:దేవినేని ఉమామహేశ్వరరావు మద్దతు తెలిపిన మైలవరం ఆర్య వైశ్య సభ్యులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.