ETV Bharat / state

'మా వార్తలు వేయని టీవీ, పేపర్లను బహిష్కరిస్తాం'

author img

By

Published : Feb 12, 2020, 11:45 PM IST

తమ వార్తలు వేయని టీవీ, పేపర్లను బహిష్కరిస్తామంటూ.. పాడేరులో జరిగిన ఆదివాసీ ఆత్మగౌరవ సభలో చింతపల్లికి చెందిన రాజబాబు అనే నాయకుడు.. మీడియాపై వ్యాఖలు చేశారు. ఈ విషయంపై విలేకరులు అభ్యంతరం చెబుతూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Inappropriate comments on media at tribal meeting in paderu at visakhapatnam
ఆదివాసీ ఆత్మగౌరవ సభలో మీడియాపై అనుచిత వ్యాఖ్యలు
ఆదివాసీ ఆత్మగౌరవ సభలో మీడియాపై వ్యాఖ్యలు చేస్తున్న నాయకుడు

ఆదివాసీ ఆత్మగౌరవ సభలో మీడియాపై వ్యాఖ్యలు చేస్తున్న నాయకుడు

ఇదీ చదవండి:

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.