ETV Bharat / state

ఉద్యోగ భద్రత కోసం ఐ.కె.పి. యానిమేటర్ వివోఏల పట్టు

విశాఖ జిల్లా చోడవరంలో ఐ.కె.పి. యానిమేటర్ వివోఏలు సమావేశం నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Jun 8, 2019, 2:38 PM IST

ఐ.కె.పి. యానిమేటర్ వివోఏల సమావేశం

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ...విశాఖ జిల్లా చోడవరంలో ఐ.కె.పి. యానిమేటర్ వివోఏలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చోడవరం, బుచ్చయ్యపేట, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాలకు చెందిన వివోఏలు పాల్గొన్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలని అందుకు సంబంధించిన భవిష్యత్ కార్యచరణ రూపొందించుకొని ముందుకెళ్లాలని సమావేశంలో తీర్మానించారు.

ఐ.కె.పి. యానిమేటర్ వివోఏల సమావేశం

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ...విశాఖ జిల్లా చోడవరంలో ఐ.కె.పి. యానిమేటర్ వివోఏలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చోడవరం, బుచ్చయ్యపేట, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాలకు చెందిన వివోఏలు పాల్గొన్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలని అందుకు సంబంధించిన భవిష్యత్ కార్యచరణ రూపొందించుకొని ముందుకెళ్లాలని సమావేశంలో తీర్మానించారు.

ఐ.కె.పి. యానిమేటర్ వివోఏల సమావేశం

ఇదీచదవండి

ప్రొటెం స్పీకర్‌గా అప్పలనాయుడు ప్రమాణం

Intro:భాకరాపేట కనుమ దారిలో ఆటోను ఢీకొన్న పీలేరు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దెబస్సు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.


Body:ap_tpt_36_08_road_pramadam_av_c5

చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట కనుమ దారిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. పీలేరు నుంచి తిరుపతికి వస్తున్న ఆర్టీసీ అద్దెబస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్డం తో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఆటో డ్రైవర్ తో పాటు ఇద్దరు ప్రయాణికులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులు చిన్నగొట్టిగల్లు మండలం బత్తిని వారి పల్లి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. పీలేరు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దెబస్సు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.


Conclusion:పి రవి కిషోర్ చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.