ETV Bharat / state

పాడేరులో 2,100 కిలోల గంజాయి స్వాధీనం

author img

By

Published : Apr 16, 2021, 4:40 PM IST

అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లా పాడేరులో జరిగింది.

huge ganja seized in paderu vizag district
పాడేరులో గంజాయి స్వాధీనం

విశాఖపట్నం జిల్లా ముంచింగిపుట్టు మండలం గుమ్మసిరగంపుట్టులో ముందస్తు సమాచారంతో పాడేరు ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో గుమ్మసిరగంపుట్టులో రవాణాకు సిద్ధంగా ఉంచిన 2,100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గాంజా తరలిస్తున్న ముగ్గురు నిందితులు పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.80 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

విశాఖపట్నం జిల్లా ముంచింగిపుట్టు మండలం గుమ్మసిరగంపుట్టులో ముందస్తు సమాచారంతో పాడేరు ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో గుమ్మసిరగంపుట్టులో రవాణాకు సిద్ధంగా ఉంచిన 2,100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గాంజా తరలిస్తున్న ముగ్గురు నిందితులు పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.80 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఇవీచదవండి.

కారు-ద్విచక్రవాహనం ఢీ.. ఇద్దరు కూలీలు మృతి

మెడికల్ ఆక్సిజన్​ ఉత్పత్తిని పెంచాలి: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.