విశాఖపట్నం జిల్లా ముంచింగిపుట్టు మండలం గుమ్మసిరగంపుట్టులో ముందస్తు సమాచారంతో పాడేరు ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో గుమ్మసిరగంపుట్టులో రవాణాకు సిద్ధంగా ఉంచిన 2,100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గాంజా తరలిస్తున్న ముగ్గురు నిందితులు పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.80 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
పాడేరులో 2,100 కిలోల గంజాయి స్వాధీనం
అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లా పాడేరులో జరిగింది.
![పాడేరులో 2,100 కిలోల గంజాయి స్వాధీనం huge ganja seized in paderu vizag district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11425404-488-11425404-1618570654605.jpg?imwidth=3840)
పాడేరులో గంజాయి స్వాధీనం
విశాఖపట్నం జిల్లా ముంచింగిపుట్టు మండలం గుమ్మసిరగంపుట్టులో ముందస్తు సమాచారంతో పాడేరు ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో గుమ్మసిరగంపుట్టులో రవాణాకు సిద్ధంగా ఉంచిన 2,100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గాంజా తరలిస్తున్న ముగ్గురు నిందితులు పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.80 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఇవీచదవండి.