ETV Bharat / state

విశాఖ రైల్వేస్టేషన్​లో కిక్కిరిసిన రైళ్లు - hevy_rush_at-vishaka railway station

విశాఖపట్నం రైల్వే  స్టేషన్​లో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. పొని తుపాను ప్రభావం వలన ఇప్పటికే పలు రైళ్ల రద్దు కొనసాగుతుండటంతో పాటు... మరికొన్నింటి గమ్యస్థానాలను కుదించారు.  దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అరకొర రాకపోకలు సాగిస్తున్నా.. పలు రైళ్లి కిక్కిరిసి పోతున్నాయి.

విశాఖ రైల్వేస్టేషన్​లో కిక్కిరిసిన రైళ్లు..
author img

By

Published : May 8, 2019, 6:45 AM IST

విశాఖ రైల్వేస్టేషన్​లో కిక్కిరిసిన రైళ్లు

విశాఖపట్నం రైల్వే స్టేషన్​లో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. పొని తుపాను ప్రభావం వలన ఇప్పటికే పలు రైళ్ల రద్దు కొనసాగుతుండటంతో పాటు... మరికొన్నింటి గమ్యస్థానాలను కుదించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అరకొర రాకపోకలు సాగిస్తున్నా.. పలు రైళ్లి కిక్కిరిసి పోతున్నాయి.
చెన్నై నుంచి హౌరా వెళ్లేందుకు విశాఖపట్నం వచ్చిన కోరమండల్ ఎక్స్​ప్రెస్ రిజర్వేషన్ బోగీలూ...కిక్కిరిసి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
చేతిలో టికెట్ ఉన్నా రైలులో సీటులేదు...!
చేతిలో కన్ఫామ్ టికెట్లు ఉన్నప్పటికీ కూడా రైలు ఎక్కే అవకాశం లేకపోవడంతో ప్రయాణికులు ప్లాట్​ ఫాం పై గడపాల్సి వచ్చింది. ప్రయాణికుల రద్దీని ఆసరాగా తీసుకున్న పలువురు టిక్కెట్ తనిఖీ అధికారులు అపరాధ రుసుము విధించి రిజర్వేషన్ బోగిలలో వారు ఎక్కేందుకు అనుమతించారు. దీంతో రైళ్లు మరింతగా కిక్కిరిసిపోయాయి. రిజర్వేషన్ టిక్కెట్లు ఉన్నవారు రైలు ఎక్కేందుకు అవకాశం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న ఆర్​పిఎఫ్ పోలీసులు విశాఖ రైల్వేస్టేషన్​లో ఆ బోగీలు ఖాళీ చేయించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీంతో పలువురు ప్రయాణీకులు రైలు ఎక్కలేక స్టేషన్​లో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విశాఖ రైల్వేస్టేషన్​లో కిక్కిరిసిన రైళ్లు

విశాఖపట్నం రైల్వే స్టేషన్​లో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. పొని తుపాను ప్రభావం వలన ఇప్పటికే పలు రైళ్ల రద్దు కొనసాగుతుండటంతో పాటు... మరికొన్నింటి గమ్యస్థానాలను కుదించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అరకొర రాకపోకలు సాగిస్తున్నా.. పలు రైళ్లి కిక్కిరిసి పోతున్నాయి.
చెన్నై నుంచి హౌరా వెళ్లేందుకు విశాఖపట్నం వచ్చిన కోరమండల్ ఎక్స్​ప్రెస్ రిజర్వేషన్ బోగీలూ...కిక్కిరిసి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
చేతిలో టికెట్ ఉన్నా రైలులో సీటులేదు...!
చేతిలో కన్ఫామ్ టికెట్లు ఉన్నప్పటికీ కూడా రైలు ఎక్కే అవకాశం లేకపోవడంతో ప్రయాణికులు ప్లాట్​ ఫాం పై గడపాల్సి వచ్చింది. ప్రయాణికుల రద్దీని ఆసరాగా తీసుకున్న పలువురు టిక్కెట్ తనిఖీ అధికారులు అపరాధ రుసుము విధించి రిజర్వేషన్ బోగిలలో వారు ఎక్కేందుకు అనుమతించారు. దీంతో రైళ్లు మరింతగా కిక్కిరిసిపోయాయి. రిజర్వేషన్ టిక్కెట్లు ఉన్నవారు రైలు ఎక్కేందుకు అవకాశం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న ఆర్​పిఎఫ్ పోలీసులు విశాఖ రైల్వేస్టేషన్​లో ఆ బోగీలు ఖాళీ చేయించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీంతో పలువురు ప్రయాణీకులు రైలు ఎక్కలేక స్టేషన్​లో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Bhopal (Madhya Pradesh), May 07 (ANI): Madhya Pradesh Chief Minister Kamal Nath addressed media after a Congress delegation went to the residence of former MP chief minister Shivraj Singh Chouhan and gave him documents containing details of farmers whose loans have been waived off by present state government. CM Kamal Nath said, "Shivraj Singh Chouhan, today, was given a list of 21 lakh farmers whose loans have been waived off and in whose accounts, the money has been deposited. List is available on the agriculture portal as well, guess he doesn't know how to access it."

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.