ETV Bharat / state

80 కిలోల గంజాయి స్వాధీనం.. ఒకరు అరెస్ట్

author img

By

Published : Jul 9, 2020, 10:34 AM IST

విశాఖ జిల్లా ఎం.కే పట్నం సమీపంలో పోలీసులు 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చెయ్యగా.. మరొకరు పరారీలో ఉన్నాడు.

ganjayi caught by police in mk patnam in vizag district
గంజాయి స్వాధీనం

విశాఖ జిల్లా రోలుగుంట మండలం ఎం.కే పట్నం సమీపంలో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్రవాహనాలపై తరలించడానికి సిద్ధం చేసిన 80 కిలోల సరుకును పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు మాటువేసి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు.

ఇవీ చదవండి..

విశాఖ జిల్లా రోలుగుంట మండలం ఎం.కే పట్నం సమీపంలో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్రవాహనాలపై తరలించడానికి సిద్ధం చేసిన 80 కిలోల సరుకును పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు మాటువేసి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు.

ఇవీ చదవండి..

ఇసుక తరలిస్తున్న వాహనాల సీజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.