ETV Bharat / state

ఈ గణపతి ప్రత్యేకం..మహిళలదే అగ్రస్థానం

వినాయక నవరాత్రి ఉత్సవాలు అంటే ఆబాలగోపాలం సరదగా పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతనతో ఆనందంగా గడుపుతారు. అయితే విశాఖ జిల్లా చోడవరంలోని కొనాం అతిధి గృహం వద్ద ఓ ప్రత్యేకత ఉంది. మహిళలలే నవరాత్రులు జరుపుతారు. చందాలు వసూలు చేయడం నుంచి నిమజ్జనం వరకు వనితలే అన్నీ చూసుకుంటారు.

author img

By

Published : Sep 7, 2019, 4:38 PM IST

ఈ గణపతి మహిళలకు మాత్రమే....
ఈ గణపతి మహిళలకు మాత్రమే....

వినాయక చవితి ముందు నుంచి కుర్రాళ్లు చేసే హడావిడి అంతా ఇంతా ఉండదు. చందాల నుంచి నిమజ్జనం వరకు వాళ్లదే హడావిడి... అయితే విశాఖ జిల్లా చోడవరంలోని కొనాం అతిథి గృహంలో పండగంతా మహిళలదే... వినాయక చవితి నవరాత్రులు మొత్తం వారే జరుపుతారు.

ఒకటా రెండా ఏకంగా 18 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుతుండటం ఈ మహిళల ప్రత్యేకత. కుల, మతాలకు ఆతీతంగా వారు ఉత్సవాలు జరుపుతున్నారు. ఇంటింటికి వెళ్లి అందర్నీ పూజలకు ఆహ్వానిస్తారు. ఈ తొమ్మిది రోజులు ఏదో ఒక సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వయస్సుతో సంబంధం లేకుండా ఆటలపోటీలు నిర్వహిస్తారు. వినాయకుని నిమజ్జనం వేడుకను ఊరిగేంపుతో ముగిస్తారు. అందరూ కుటుంబాలతో సహా వచ్చి అఖరిరోజు భోజనాలు చేస్తారు. తొమ్మిది రోజులు సందడిగా సాగుతుంది. ఈ ఉత్సవాలు తమ మధ్య ఐక్యతను చాటుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ గణపతి మహిళలకు మాత్రమే....

వినాయక చవితి ముందు నుంచి కుర్రాళ్లు చేసే హడావిడి అంతా ఇంతా ఉండదు. చందాల నుంచి నిమజ్జనం వరకు వాళ్లదే హడావిడి... అయితే విశాఖ జిల్లా చోడవరంలోని కొనాం అతిథి గృహంలో పండగంతా మహిళలదే... వినాయక చవితి నవరాత్రులు మొత్తం వారే జరుపుతారు.

ఒకటా రెండా ఏకంగా 18 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుతుండటం ఈ మహిళల ప్రత్యేకత. కుల, మతాలకు ఆతీతంగా వారు ఉత్సవాలు జరుపుతున్నారు. ఇంటింటికి వెళ్లి అందర్నీ పూజలకు ఆహ్వానిస్తారు. ఈ తొమ్మిది రోజులు ఏదో ఒక సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వయస్సుతో సంబంధం లేకుండా ఆటలపోటీలు నిర్వహిస్తారు. వినాయకుని నిమజ్జనం వేడుకను ఊరిగేంపుతో ముగిస్తారు. అందరూ కుటుంబాలతో సహా వచ్చి అఖరిరోజు భోజనాలు చేస్తారు. తొమ్మిది రోజులు సందడిగా సాగుతుంది. ఈ ఉత్సవాలు తమ మధ్య ఐక్యతను చాటుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Intro:యాంకర్
గోదావరి వరద మళ్లీ పెరగడంతో తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు లంక గ్రామాల ప్రజల్లో నెలకొంది పి గన్నవరం నియోజకవర్గం చాకలి పాలెం సమీపంలో కాజీపే పై వరద నీరు పోటెత్తి ప్రవహిస్తుంది ఇక్కడ ప్రజలు కొందరు ఆ కాజ్వే పై ప్రమాదకరంగా వస్తుండగా మరి కొందరు నాటుపడవ ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు వశిష్ఠ వైనతేయ గౌతమీ వృద్ధ గౌతమి కోరంగి నది వరద నీరు పోటెత్తి ప్రవహిస్తుంది పెరుగుతున్న క్రమంలో ఇక్కడ లంక గ్రామాల ప్రజలు మరిన్ని కష్టాలు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి
భగత్ సింగ్8008574229


Body:వరద బానిసలు


Conclusion:కోనసీమ లో వరద

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.