రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ జిల్లా జుత్తాడ మృతుల శవపరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం మృతదేహాలను శివాజీపాలెం శ్మశాన వాటికకు తరలించారు. అక్కడ బమ్మిడి విజయ్.. మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
జుత్తాడ మృతుల అంత్యక్రియలు పూర్తి
విశాఖ జిల్లా జుత్తాడ ఘటన మృతదేహాలకు కేజీహెచ్లో శవపరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం శివాజీపాలెం శ్మశానవాటికలో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.
![జుత్తాడ మృతుల అంత్యక్రియలు పూర్తి funerals-completed-of-juthada-deaths-in-vizag-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11429340-685-11429340-1618585117386.jpg?imwidth=3840)
జుత్తాడ మృతుల అంత్యక్రియలు పూర్తి
జుత్తాడ మృతుల అంత్యక్రియలు పూర్తి
జుత్తాడ మృతుల అంత్యక్రియలు పూర్తి
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ జిల్లా జుత్తాడ మృతుల శవపరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం మృతదేహాలను శివాజీపాలెం శ్మశాన వాటికకు తరలించారు. అక్కడ బమ్మిడి విజయ్.. మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
అనుబంధ కథనాలు