ETV Bharat / state

జుత్తాడ మృతుల అంత్యక్రియలు పూర్తి

author img

By

Published : Apr 16, 2021, 8:38 PM IST

విశాఖ జిల్లా జుత్తాడ ఘటన మృతదేహాలకు కేజీహెచ్‌లో శవపరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం శివాజీపాలెం శ్మశానవాటికలో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.

funerals-completed-of-juthada-deaths-in-vizag-district
జుత్తాడ మృతుల అంత్యక్రియలు పూర్తి

జుత్తాడ మృతుల అంత్యక్రియలు పూర్తి

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ జిల్లా జుత్తాడ మృతుల శవపరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం మృతదేహాలను శివాజీపాలెం శ్మశాన వాటికకు తరలించారు. అక్కడ బమ్మిడి విజయ్.. మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

జుత్తాడ మృతుల అంత్యక్రియలు పూర్తి

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ జిల్లా జుత్తాడ మృతుల శవపరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం మృతదేహాలను శివాజీపాలెం శ్మశాన వాటికకు తరలించారు. అక్కడ బమ్మిడి విజయ్.. మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

అనుబంధ కథనాలు

జుత్తాడలో తీవ్ర ఉద్రిక్తత.. హోంమంత్రి, కలెక్టర్​ రావాలంటున్న మృతుల బంధువులు

విశాఖలో 6 హత్యల కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.