ETV Bharat / state

మన్యాన్ని కమ్మేసిన పొగమంచు

మన్యాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ఆ ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఏజెన్సీ అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు.

fog
మన్యంలో మంచు
author img

By

Published : Dec 16, 2020, 12:31 PM IST

విశాఖ ఏజెన్సీ లో పొగమంచు దట్టంగా వ్యాపించింది. అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చింతపల్లిలో అత్యల్పంగా 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండగా... పాడేరులో 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాత్రి వేళలో చలి ఎక్కువగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. ఓ పక్క చలి వణికిస్తున్నప్పకీ మన్యం అందాలను తిలకించడానికి పర్యాటకులు పోటీ పడుతున్నారు.

విశాఖ ఏజెన్సీ లో పొగమంచు దట్టంగా వ్యాపించింది. అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చింతపల్లిలో అత్యల్పంగా 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండగా... పాడేరులో 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాత్రి వేళలో చలి ఎక్కువగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. ఓ పక్క చలి వణికిస్తున్నప్పకీ మన్యం అందాలను తిలకించడానికి పర్యాటకులు పోటీ పడుతున్నారు.

ఇదీ చదవండి : పెద్దేరు జలాశయం నుంచి అదనపు నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.