ETV Bharat / state

మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చెక్కులు అందజేత

విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అందిస్తామన్న కోటి రూపాయల పరిహారాన్ని మంత్రులు అందజేశారు. కేజీహెచ్​లో చికిత్స పొందుతున్న మృతుల కుటుంబ సభ్యులకు మంత్రులు చెక్కులు అందించారు.

author img

By

Published : May 11, 2020, 11:03 AM IST

ex gratia cheques to vizag gas leakage suffering families
మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చెక్కులు అందజేత

విశాఖ గ్యాస్ లీక్​ అయ్యి ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు పరిహారం అందజేశారు. కేజీహెచ్​లో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబ సభ్యులకు కోటి రూపాయల చెక్కులను మంత్రులు పంపిణీ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో నలుగురు కుటుంబ సభ్యులకు మంత్రులు అవంతి శ్రీనివాస్, కన్నబాబు, బొత్స సత్యనారాయణ చెక్కులను అందించారు.

విశాఖ గ్యాస్ లీక్​ అయ్యి ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు పరిహారం అందజేశారు. కేజీహెచ్​లో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబ సభ్యులకు కోటి రూపాయల చెక్కులను మంత్రులు పంపిణీ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో నలుగురు కుటుంబ సభ్యులకు మంత్రులు అవంతి శ్రీనివాస్, కన్నబాబు, బొత్స సత్యనారాయణ చెక్కులను అందించారు.

ఇదీ చదవండి: విశాఖ గ్యాస్ ఘటనపై ముఖ్యమంత్రి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.