ETV Bharat / state

'తెదేపా గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాల్పడుతున్న తెదేపా గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి శ్రవణ్ కోరారు. గిరిజన ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం  కోట్లాది రూపాయలు వెచ్చించిందన్నారు.

author img

By

Published : Mar 25, 2019, 12:14 AM IST

మంత్రి శ్రవణ్
మంత్రి శ్రవణ్
తెదేపా ప్రభుత్వ హయాంలో.. సంక్షేమం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతుందనిగిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు.అరకులోయలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన... గిరిజన ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చించిందన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాల్పడుతున్న తెదేపా గెలుపునకు కృషి చేయాలని ప్రజలను కోరారు.

మంత్రి శ్రవణ్
తెదేపా ప్రభుత్వ హయాంలో.. సంక్షేమం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతుందనిగిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు.అరకులోయలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన... గిరిజన ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చించిందన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాల్పడుతున్న తెదేపా గెలుపునకు కృషి చేయాలని ప్రజలను కోరారు.

ఇదీ చదవండి

'పవన్ కల్యాణ్.. ప్యాకేజీ కల్యాణ్ అయ్యారేమో!'



Hyderabad, Mar 24 (ANI): While addressing the 'Professionals Meet' in Hyderabad, Defence Minister and BJP leader Nirmala Sitharaman on Sunday said, "This campaign for Telangana itself is invigorating for those of us who are in grind of campaign. I may not be contesting but there are people for whom we all are working. 2019 polls is going to make a big difference for India".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.