ETV Bharat / state

మంత్రి సరుకులు అందించారు.. ప్రజలు గుంపులుగా తీసుకున్నారు - vegetables distribution news in visakhapatnam district

కరోనా నియంత్రణకు వ్యక్తిగత దూరం ఒక్కటే మార్గమని భావించి ప్రభుత్వం లాక్​డౌన్​ విధించింది. అయితే కొన్ని చోట్ల సరుకుల పంపిణీ పేరుతో నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదు. విశాఖ జిల్లా మాల్కాపురంలోని కరోనా షెల్టర్​ జోన్​లో మంత్రి అవంతి ఎంపీ సత్యనారాయణతో కలిసి నిత్యావసరాలు పంపిణీ చేశారు. అయితే వీటిని తీసుకునే క్రమంలో ప్రజలు గుంపులుగా రావడం విమర్శలకు తావిచ్చింది.

నిత్యావసర సరుకులు పంపిణీ
నిత్యావసర సరుకులు పంపిణీ
author img

By

Published : Apr 27, 2020, 10:03 PM IST

విశాఖ జిల్లా మాల్కాపురంలోని కరోనా షెల్టర్​ జోన్​లో వలస కార్శికులను రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు పరామర్శించారు. అక్కడి వారికి అందే సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో విశాఖ ఎంపీ సత్యనారాయణతో కలిసి ఆయన పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రజలు వాటిని తీసుకునేందుకు గుంపులు గుంపులుగా తరలివచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఒక్కసారిగా గుమికూడడం విమర్శలకు తావిచ్చింది.

ఇదీ చూడండి:

విశాఖ జిల్లా మాల్కాపురంలోని కరోనా షెల్టర్​ జోన్​లో వలస కార్శికులను రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు పరామర్శించారు. అక్కడి వారికి అందే సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో విశాఖ ఎంపీ సత్యనారాయణతో కలిసి ఆయన పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రజలు వాటిని తీసుకునేందుకు గుంపులు గుంపులుగా తరలివచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఒక్కసారిగా గుమికూడడం విమర్శలకు తావిచ్చింది.

ఇదీ చూడండి:

'కరోనా వ్యాప్తికి అధికారుల నిర్లక్ష్యమే కారణం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.