విశాఖ జిల్లా అనకాపల్లి 83వ వార్డు జనసేన-భాజపా ఉమ్మడి అభ్యర్థి మంగ విజయభాను తరపున జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ అభ్యర్థులను గెలిపించి.. అభివృద్ధికి దోహదపడాలని భాస్కరరావు ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన యువకులను కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
'జనసేన-భాజపా అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి'
మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. జీవీఎంసీ ఎన్నికల్లో భాజపా-జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు కోరారు.
!['జనసేన-భాజపా అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి' election campaign](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10909518-142-10909518-1615123743134.jpg?imwidth=3840)
మున్సిపల్ ఎన్నికల ప్రచారం
విశాఖ జిల్లా అనకాపల్లి 83వ వార్డు జనసేన-భాజపా ఉమ్మడి అభ్యర్థి మంగ విజయభాను తరపున జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ అభ్యర్థులను గెలిపించి.. అభివృద్ధికి దోహదపడాలని భాస్కరరావు ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన యువకులను కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఇదీ చదవండి: సున్నితమైన ప్రాంతాల్లో మరింత నిఘా: ఎస్పీ వెంకట అప్పలనాయుడు