ETV Bharat / state

బధిర బాలికపై అత్యాచారం - అనకాపల్లిలో బాలికపై అత్యాచారం న్యూస్

విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల బధిర బాలికపై అదే గ్రామానికి చెందిన రాజాన సింహాచలం అనే వ్యక్తి అత్యాచారం చేశాడని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. బాలికను ఇంటి నుంచి దూర ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లుగా ఇంటి పక్కనే ఉన్న మహిళ గుర్తించి బాలిక తల్లికి చెప్పింది. బాలిక తల్లి అనకాపల్లి గ్రామంలో పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. నిందితుడు రాజాన సింహాచలాన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. బాలికను వైద్యపరీక్షలకు ఆసుపత్రికి తరలించారు.

ఎనిమిదేళ్ల బధిర బాలికపై అత్యాచారం
ఎనిమిదేళ్ల బధిర బాలికపై అత్యాచారం
author img

By

Published : Feb 16, 2020, 1:47 PM IST

Updated : Feb 16, 2020, 10:39 PM IST

విశాఖ జిల్లాలో ఎనిమిదేళ్ల బధిర బాలికపై అత్యాచారం

ఇదీ చూడండి: 8వ తరగతి విద్యార్థినిపై​ బస్సు డ్రైవర్ అత్యాచారయత్నం

విశాఖ జిల్లాలో ఎనిమిదేళ్ల బధిర బాలికపై అత్యాచారం

ఇదీ చూడండి: 8వ తరగతి విద్యార్థినిపై​ బస్సు డ్రైవర్ అత్యాచారయత్నం

Last Updated : Feb 16, 2020, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.