ETV Bharat / state

ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుండగా ఆటో బోల్తా... 8 మందికి తీవ్ర గాయాలు

ఎన్నికల ప్రచారం కోసం బయలుదేరిన ఆటో.. ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

author img

By

Published : Feb 5, 2021, 7:39 AM IST

auto accident
ఆటో బోల్తా

విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం లైన్ కొత్తూరు.. జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడింది. వాహనంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజలను తరలిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. గాయపడిన వారిని అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం లైన్ కొత్తూరు.. జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడింది. వాహనంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజలను తరలిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. గాయపడిన వారిని అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ నుంచి భారీగా వెలువడుతున్న కర్బన ఉద్గారాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.