విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం లైన్ కొత్తూరు.. జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడింది. వాహనంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజలను తరలిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. గాయపడిన వారిని అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుత్రికి తరలించారు.
ఇదీ చదవండి:
హెచ్పీసీఎల్ రిఫైనరీ నుంచి భారీగా వెలువడుతున్న కర్బన ఉద్గారాలు