ETV Bharat / state

ఖరీఫ్​ సాగుకు విత్తనాల పంపిణీ

author img

By

Published : Jun 18, 2020, 6:18 PM IST

ఖరీఫ్ సాగుకు కావల్సిన వరి విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారులు... విశాఖ జిల్లా చోడవరంలో పంపిణీ చేశారు. ఈ మేరకు రాయపురాజుపేట పంచాయతీ కార్యాలయంలో ఎకరానికి ఒక బస్తా చొప్పున అందచేశారు.

Distribution of paddy seeds for Kharif cultivation at chodavaram mandal in visakhapatnam district
చోడవరంలో ఖరీఫ్​ సాగుకు విత్తనాల పంపిణీ

విశాఖ జిల్లా చోడవరంలో ఖరీఫ్ సాగుకు సరిపడా విత్తనాలను అందించే ప్రక్రియను వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి చేశారు. మండలంలో 5,040 ఎకరాల్లో వరి సాగు చేస్తున్న రైతులకు... ఎకరానికి ఒక వరి బస్తా చొప్పున రాయితీ విత్తనాలను వ్యవసాయ శాఖ అందజేసింది. వివిధ రకాలకు చెందిన విత్తనాలు 110 టన్నుల మేర సరఫరా చేసింది. ఈ మేరకు మండలంలోని రాయపురాజుపేట పంచాయతీ కార్యాలయంలో... జడ్పీటీసీ మాజీ సభ్యులు బొడ్డేడ సూర్యనారాయణ పంపిణీ చేశారు.

విశాఖ జిల్లా చోడవరంలో ఖరీఫ్ సాగుకు సరిపడా విత్తనాలను అందించే ప్రక్రియను వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి చేశారు. మండలంలో 5,040 ఎకరాల్లో వరి సాగు చేస్తున్న రైతులకు... ఎకరానికి ఒక వరి బస్తా చొప్పున రాయితీ విత్తనాలను వ్యవసాయ శాఖ అందజేసింది. వివిధ రకాలకు చెందిన విత్తనాలు 110 టన్నుల మేర సరఫరా చేసింది. ఈ మేరకు మండలంలోని రాయపురాజుపేట పంచాయతీ కార్యాలయంలో... జడ్పీటీసీ మాజీ సభ్యులు బొడ్డేడ సూర్యనారాయణ పంపిణీ చేశారు.

ఇదీ చదవండి: ఈఎస్‌ఐ వ్యవహారంపై హైకోర్టులో విచారణ... ఈ నెల 25కు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.