ETV Bharat / state

పోలీసులకు నిత్యావసర సరకుల పంపిణీ

author img

By

Published : May 14, 2020, 3:07 PM IST

కరోనా వ్యాప్తి నివారణలో అత్యవసర సేవలందిస్తున్న పోలీసులకు.. గాజువాకలోని ఎస్​టీబీఎల్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మాధవ్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

Distribution of essential commodities to the police
పోలీసులకు నిత్యావసర సరకులు పంపిణీ

లాక్​డౌన్ నేపథ్యంలో పోలీసులకు విశాఖ జిల్లా గాజువాకలోని ఎస్​టీబీఎల్ సేవ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు అందించారు. ఎమ్మెల్సీ మాధవ్ చేతుల మీదుగా వీటని పంపిణీ చేశారు.

ప్రధానమంత్రి పిలుపుమేరకు లాక్ డౌన్ లో నిరంతరం కష్టించి పనిచేస్తున్న పోలీసులకు ప్రశంస పత్రాలు కూడా అందించారు.పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు,పోలీసులు, మీడియాకు.. అంతా సెల్యూట్ చేయాలన్నారు.

లాక్​డౌన్ నేపథ్యంలో పోలీసులకు విశాఖ జిల్లా గాజువాకలోని ఎస్​టీబీఎల్ సేవ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు అందించారు. ఎమ్మెల్సీ మాధవ్ చేతుల మీదుగా వీటని పంపిణీ చేశారు.

ప్రధానమంత్రి పిలుపుమేరకు లాక్ డౌన్ లో నిరంతరం కష్టించి పనిచేస్తున్న పోలీసులకు ప్రశంస పత్రాలు కూడా అందించారు.పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు,పోలీసులు, మీడియాకు.. అంతా సెల్యూట్ చేయాలన్నారు.

ఇదీ చదవండి:

'జర్నలిస్టులకు ఇచ్చిన బియ్యాన్ని జంతువులు కూడా ముట్టవు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.