ETV Bharat / state

తనిఖీల తీరు పరిశీలించిన డీఐజీ - విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు

విశాఖ జిల్లా అనకాపల్లిలో జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను డీఐజీ రంగారావు పరిశీలించారు. తనిఖీల తీరుపై ఆరా తీశారు.

vishaka district
తనిఖీలు చేస్తున్న వారి పై డీఐజీ పరిశీలన
author img

By

Published : Apr 18, 2020, 2:13 PM IST

చెక్ పోస్టుల పరిధిలో జరుగుతున్న తనిఖీలను విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు.. స్వయంగా పరిశీలించారు. అనకాపల్లిలో జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చెక్ పోస్ట్​లో కూర్చుని.. సిబ్బంది పని తీరును గమనించారు. సూచనలు అందించారు. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

చెక్ పోస్టుల పరిధిలో జరుగుతున్న తనిఖీలను విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు.. స్వయంగా పరిశీలించారు. అనకాపల్లిలో జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చెక్ పోస్ట్​లో కూర్చుని.. సిబ్బంది పని తీరును గమనించారు. సూచనలు అందించారు. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

కరోనాపై విస్తృత ప్రచారం.. రోడ్డుపై చిత్రాలతో ప్రయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.