ETV Bharat / state

సైబర్ కేటుగాళ్లు..వీళ్లకు కనికరం ఉండదు

కచ్చులూరు పడవ ప్రమాద బాధితులపై సైబర్ నేరగాళ్లు వల పన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆసరాగ చేసుకుంటున్నారు. ఫోన్లు చేసి బాధిత కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందజేస్తుందని ఆశ చూపుతున్నారు. ఆపై బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయాలంటూ మోసానికి పాల్పడుతున్నారు.

author img

By

Published : Sep 24, 2019, 5:37 PM IST

కచ్చులూరు పడవ ప్రమాద బాధితులపై సైబర్ నేరగాళ్ల వల
కచ్చులూరు పడవ ప్రమాద బాధితులపై సైబర్ నేరగాళ్ల వల

కచ్చులూరు పడవ ప్రమాదంలో బాధిత కుటుంబాలను సైబర్ కేటుగాళ్లు వదలడం లేదు. ఆప్తులను కోల్పొయామన్నా బాధలో ఉన్న బాధితులకు ఫోన్ చేసి, వేల రూపాయలను దండుకుంటున్నారు. విశాఖపట్నం వేపగుంటకు చెందిన బాధితుడు శంకర్..తన భార్య, కూతురు ఇటీవల బోటు ప్రమాదంలో మరణించారు. సైబర్ నేరగాళ్ల కళ్లు బాధితుడు శంకర్కు , సచివాలయం డిప్యూటీ సెక్రటరీ పేరిట ఫోన్ చేశారు. పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వ రూ17 లక్షల పరిహారం చెల్లిస్తుందంటూ తెలిపారు. ఆ మొత్తం కావాలంటే తాము చెప్పిన బ్యాంకు ఖాతాలో నగదు వెయ్యాలన్నారు.వారి మాటలను నమ్మిన శంకర్, కిరణ్ అనే వ్యక్తి పేరిట రూ7,200 జమచేశాడు. తరువాత ఎంతకీ ఫోన్ గాని,పరిహారం రాకపోయేసరికి..మోసానికి గురయ్యినట్లు బాధితుడు శంకర్ గుర్తించాడు. బోటు ప్రమాదంలో భార్య, కూతురిని పోగొట్టుకున్నానని, ఇప్పుడు నేరగాళ్లు తన డబ్బులను కాజేయడం బాధ కలిగిస్తోందని శంకర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదీ చూడండి: బీ అలర్ట్ .. మీ ఖాతాలో సొమ్ము ఎప్పుడైనా పోవచ్చు...

కచ్చులూరు పడవ ప్రమాద బాధితులపై సైబర్ నేరగాళ్ల వల

కచ్చులూరు పడవ ప్రమాదంలో బాధిత కుటుంబాలను సైబర్ కేటుగాళ్లు వదలడం లేదు. ఆప్తులను కోల్పొయామన్నా బాధలో ఉన్న బాధితులకు ఫోన్ చేసి, వేల రూపాయలను దండుకుంటున్నారు. విశాఖపట్నం వేపగుంటకు చెందిన బాధితుడు శంకర్..తన భార్య, కూతురు ఇటీవల బోటు ప్రమాదంలో మరణించారు. సైబర్ నేరగాళ్ల కళ్లు బాధితుడు శంకర్కు , సచివాలయం డిప్యూటీ సెక్రటరీ పేరిట ఫోన్ చేశారు. పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వ రూ17 లక్షల పరిహారం చెల్లిస్తుందంటూ తెలిపారు. ఆ మొత్తం కావాలంటే తాము చెప్పిన బ్యాంకు ఖాతాలో నగదు వెయ్యాలన్నారు.వారి మాటలను నమ్మిన శంకర్, కిరణ్ అనే వ్యక్తి పేరిట రూ7,200 జమచేశాడు. తరువాత ఎంతకీ ఫోన్ గాని,పరిహారం రాకపోయేసరికి..మోసానికి గురయ్యినట్లు బాధితుడు శంకర్ గుర్తించాడు. బోటు ప్రమాదంలో భార్య, కూతురిని పోగొట్టుకున్నానని, ఇప్పుడు నేరగాళ్లు తన డబ్బులను కాజేయడం బాధ కలిగిస్తోందని శంకర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదీ చూడండి: బీ అలర్ట్ .. మీ ఖాతాలో సొమ్ము ఎప్పుడైనా పోవచ్చు...

Intro:అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉదయం ఆరు గంటల నుంచే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు నియోజకవర్గంలోని 293 కేంద్రాలలో ఓటర్లు ఓటు వేసేందుకు బారులుతీరారు ధర్మవరం పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడు ఇరవై అవుతున్న ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమైంది యువ ఓటర్లు వృద్ధులు మహిళలు ఓటు వేసేందుకు బారులు తీరడంతో కేంద్రాలు బిత్తిరి సాయి


Body:సార్వత్రిక ఎన్నికలు


Conclusion:అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.