ETV Bharat / state

విశాఖ ఘటన బాధితులకు కొవ్వొత్తులతో సంతాపం - gas lichage news

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన కారణంగా చనిపోయినవారికి సీపీఎం నాయకులు కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం వెంటనే ఇవ్వాలని కోరారు.

cpi leaders  condolence to visakha gas victims
cpi leaders condolence to visakha gas victims
author img

By

Published : May 8, 2020, 10:17 PM IST

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటనలో మృతిచెందిన బాధితులకు సంతాపం తెలియజేస్తూ... విశాఖలో సీపీఎం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని సీపిఎం ఆరిలోవ కమిటీ కోరింది.

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటనలో మృతిచెందిన బాధితులకు సంతాపం తెలియజేస్తూ... విశాఖలో సీపీఎం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని సీపిఎం ఆరిలోవ కమిటీ కోరింది.

ఇదీ చూడండి బాబ్రీ' కేసు తీర్పునకు 3నెలల గడువు పెంపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.