ETV Bharat / state

కోటి కాజేసేందుకు యత్నించాడు.. ఏసీబీకి చిక్కాడు

''మీ సమస్య తీరుస్తా... నాకు 2 కోట్లు ఇవ్వండి'' ఇది ఓ సొసైటీ సభ్యులతో ప్రభుత్వ ఉద్యోగి చెప్పిన మాట. వారు బేరమాడి కోటి రూపాయలకు తీసుకొచ్చారు. చివరికి అది కూడా ఇవ్వడం ఇష్టంలేక ఏసీబీని ఆశ్రయించారు. ఆ అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది.

author img

By

Published : Jun 26, 2019, 8:15 AM IST

అవినీతి తిమింగళం

విశాఖవాలీ విద్యా సంస్ధ సమీపంలోని వెటరనరీ ఉద్యోగుల గృహ నిర్మాణ సహకార సంఘంలో ఎప్పటి నుంచో సైట్ల వివాదం నడుస్తోంది. దీనిపై ప్రభుత్వం డివిజనల్ కోపరేటివ్ అధికారి మోషా విచారణ అధికారిగా నియమించింది. తాను సానుకూలంగా నివేదిక ఇస్తేనే అందరికి సైట్లు వస్తాయని మోషా ఈ సొసైటీ సభ్యులందరికి చెప్పాడు. 2కోట్ల రూపాయిలు కనీసం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఏప్రిల్ నెల నుంచి ఈ తతంగం నడుస్తోంది. ఎట్టకేలకు సొసైటీ సభ్యులు ఈయనకు రెండువందల గజాల స్ధలం దాదాపు కొటి రూపాయిల మార్కెట్ విలువ చేసేదాన్ని రిజిస్ట్రేషన్ చేసేందుకు అంగీకరించారు. ఇది మోషా సోదరుడు మల్లిఖార్జునరావు పేరుపై రిజిస్ట్రేషన్‌కు రంగం సిద్దం చేశారు.

ఈ సమాచారం తెలుసుకున్న అవినిరోధక శాఖాధికారులు రంగప్రవేశం చేశారు. విశాఖ టర్నర్ చౌల్ట్రీ వద్ద ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడుస్తుండగానే అవినీతి చేపలను పట్టుకున్నారు. డాక్యుమెంట్ పూర్తి ప్రక్రియను రికార్డు చేసిన అనిశా అధికారులు... తర్వాత మోషాను అతని సహకరించిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

అవినీతి తిమింగళం

విశాఖవాలీ విద్యా సంస్ధ సమీపంలోని వెటరనరీ ఉద్యోగుల గృహ నిర్మాణ సహకార సంఘంలో ఎప్పటి నుంచో సైట్ల వివాదం నడుస్తోంది. దీనిపై ప్రభుత్వం డివిజనల్ కోపరేటివ్ అధికారి మోషా విచారణ అధికారిగా నియమించింది. తాను సానుకూలంగా నివేదిక ఇస్తేనే అందరికి సైట్లు వస్తాయని మోషా ఈ సొసైటీ సభ్యులందరికి చెప్పాడు. 2కోట్ల రూపాయిలు కనీసం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఏప్రిల్ నెల నుంచి ఈ తతంగం నడుస్తోంది. ఎట్టకేలకు సొసైటీ సభ్యులు ఈయనకు రెండువందల గజాల స్ధలం దాదాపు కొటి రూపాయిల మార్కెట్ విలువ చేసేదాన్ని రిజిస్ట్రేషన్ చేసేందుకు అంగీకరించారు. ఇది మోషా సోదరుడు మల్లిఖార్జునరావు పేరుపై రిజిస్ట్రేషన్‌కు రంగం సిద్దం చేశారు.

ఈ సమాచారం తెలుసుకున్న అవినిరోధక శాఖాధికారులు రంగప్రవేశం చేశారు. విశాఖ టర్నర్ చౌల్ట్రీ వద్ద ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడుస్తుండగానే అవినీతి చేపలను పట్టుకున్నారు. డాక్యుమెంట్ పూర్తి ప్రక్రియను రికార్డు చేసిన అనిశా అధికారులు... తర్వాత మోషాను అతని సహకరించిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

అవినీతి తిమింగళం

Samba (Jammu and Kashmir), Jun 25 (ANI): Locals in Jammu and Kashmir's (JandK) Samba district are facing great difficulty in cases of medical need. The only hospital in the area does not have sufficient number of doctors or basic facilities. Despite being a district hospital, it lacks sufficient number of doctors and other provisions to deal with urgent medical cases. A local said, "This maybe a district hospital but there are not even basic facilities here. There are very few doctors. If a doctor gets transferred, he never comes back, no doctor comes in his replacement, if a patient comes in emergency he is referred to Jammu." Deputy Medical Superintendent of hospital Dr Anju Kumari said, "6 doctors are on leave. Orthopedic section has doctors so services are being given there, surgeons are here, physician is also on leave. We have only 3 doctors for casualties. It is tough to run the hospital with only 3 doctors."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.