ETV Bharat / state

పాడేరులో ఆరుకు చేరిన కరోనా కేసులు

author img

By

Published : Jul 8, 2020, 8:01 PM IST

విశాఖ మన్యంలో కరోనా కేసుల సంఖ్య ఆరుకు పెరిగింది. ఒడిశా నుంచి వచ్చిన యువకుడికి పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

corona cases increasing in visakha dst  paderu
corona cases increasing in visakha dst paderu

విశాఖ మన్యంలో మరో కరోనా కేసు నమోదు అయింది. కొవిడ్ కేసుల సంఖ్య 6కు చేరింది. జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ వాకపల్లికి చెందిన యువకుడు ఒడిశా రాయగడ నుంచి వచ్చాడు. కోవిడ్ పరీక్షలు చేయగా అతనికి పాజిటివ్ వచ్చింది. యువకుడిని విశాఖ కవిటి ఆస్పత్రికి తరలించారు.

.

విశాఖ మన్యంలో మరో కరోనా కేసు నమోదు అయింది. కొవిడ్ కేసుల సంఖ్య 6కు చేరింది. జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ వాకపల్లికి చెందిన యువకుడు ఒడిశా రాయగడ నుంచి వచ్చాడు. కోవిడ్ పరీక్షలు చేయగా అతనికి పాజిటివ్ వచ్చింది. యువకుడిని విశాఖ కవిటి ఆస్పత్రికి తరలించారు.

.

ఇదీ చూడండి

రైతు దినోత్సవం కాదు.. రైతు సొమ్ము దుబారా దినోత్సవం: దేవినేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.