విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా అనకాపల్లిలో మరో 44 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా సోకిన వారిలో లక్ష్మీదేవిపేట, గాంధీనగరం, మిరియాల కాలనీ, గవరపాలెం, దిబ్బవీధిచినరాజుపేట, విద్యుత్నగర్, ఫుల్ బాగ్ ప్రాంతీయులు ఉన్నారు. కరోనా సోకుతున్న వారి సంఖ్య రోజు రోజుకిపెరుగుతుండడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
అనకాపల్లిలో కొత్తగా 44 మందికి కరోనా పాజిటివ్
విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే 44 కొత్త కేసులు నమోదయ్యాయి. పెరుగుతున్న కేసులతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
![అనకాపల్లిలో కొత్తగా 44 మందికి కరోనా పాజిటివ్ corona cases are increasing in anakapally at vishakapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8241736-784-8241736-1596183120819.jpg?imwidth=3840)
విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా అనకాపల్లిలో మరో 44 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా సోకిన వారిలో లక్ష్మీదేవిపేట, గాంధీనగరం, మిరియాల కాలనీ, గవరపాలెం, దిబ్బవీధిచినరాజుపేట, విద్యుత్నగర్, ఫుల్ బాగ్ ప్రాంతీయులు ఉన్నారు. కరోనా సోకుతున్న వారి సంఖ్య రోజు రోజుకిపెరుగుతుండడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: