ETV Bharat / state

అనకాపల్లిలో కొత్తగా 44 మందికి కరోనా పాజిటివ్

author img

By

Published : Jul 31, 2020, 2:22 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే 44 కొత్త కేసులు నమోదయ్యాయి. పెరుగుతున్న కేసులతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

corona cases are increasing in anakapally at vishakapatnam
అనకాపల్లిలో కరోనా


విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా అనకాపల్లిలో మరో 44 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా సోకిన వారిలో లక్ష్మీదేవిపేట, గాంధీనగరం, మిరియాల కాలనీ, గవరపాలెం, దిబ్బవీధిచినరాజుపేట, విద్యుత్​నగర్, ఫుల్ బాగ్ ప్రాంతీయులు ఉన్నారు. కరోనా సోకుతున్న వారి సంఖ్య రోజు రోజుకిపెరుగుతుండడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.


విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా అనకాపల్లిలో మరో 44 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా సోకిన వారిలో లక్ష్మీదేవిపేట, గాంధీనగరం, మిరియాల కాలనీ, గవరపాలెం, దిబ్బవీధిచినరాజుపేట, విద్యుత్​నగర్, ఫుల్ బాగ్ ప్రాంతీయులు ఉన్నారు. కరోనా సోకుతున్న వారి సంఖ్య రోజు రోజుకిపెరుగుతుండడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

ఇదీ చదవండి:

కరోనాతో రోగి మృతి... వైద్యసిబ్బందిపై బంధువుల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.