ETV Bharat / state

గోస్వామి అనుచిత వ్యాఖ్యలపై చర్యలకు డిమాండ్ - aarnab goswamy comments on soniya gandhi

విశాఖ జిల్లా పాయకరావుపేటలో కాంగ్రెస్ నాయకులు అర్ణబ్ గోస్వామిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

vishaka district
గోస్వామి అనుచిత వ్యాఖ్యలు పై చర్యలకు డిమాండ్
author img

By

Published : Apr 24, 2020, 1:57 PM IST

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అర్ణబ్ గోస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖ జిల్లా పాయకరావుపేటలో కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్సీ సెల్ నాయుడు, బుర్తి యేసు ఆధ్వర్యంలో శిక్షణ డీఎస్పీ కిరణ్ కుమార్​కు ఫిర్యాదు కాపీ అందించారు. లాక్​డౌన్ కారణంగా దేశంలో అనేకమంది పేదలు తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పేద, మధ్య కుటుంబాలకు రూ.7,500 ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అర్ణబ్ గోస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖ జిల్లా పాయకరావుపేటలో కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్సీ సెల్ నాయుడు, బుర్తి యేసు ఆధ్వర్యంలో శిక్షణ డీఎస్పీ కిరణ్ కుమార్​కు ఫిర్యాదు కాపీ అందించారు. లాక్​డౌన్ కారణంగా దేశంలో అనేకమంది పేదలు తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పేద, మధ్య కుటుంబాలకు రూ.7,500 ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

ఇది చదవండి విశాఖ అందాలు... చూడాలంటే చాలవు రెండు కళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.