ETV Bharat / state

విశాఖ తీరం వద్ద డ్రెడ్జింగ్ పనుల ప్రారంభం

విశాఖ తీరం వద్ద డ్రెడ్జింగ్ పనులను పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్ రాంమోహన్ రావు ప్రారంభించారు.

author img

By

Published : Feb 11, 2021, 10:11 PM IST

Commencement of dredging works at Visakhapatnam coast
విశాఖ తీరం వద్ద డ్రెడ్జింగ్ పనుల ప్రారంభం

విశాఖ తీరం వద్ద డ్రెడ్జింగ్ పనులకు పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్ రాంమోహన్ రావు ప్రారంభించారు. పోర్ట్ కార్యకలాపాలకు ఈ పనులు మేలు చేస్తాయని చెప్పారు. నౌకల రాకపోకలకు సౌలభ్యంగా ఉండేలా పనులు జరుగుతున్నట్టు తెలిపారు. కరోనా సమయంలోనూ విశాఖ పోర్ట్ మంచి కార్యకలాపాలు సాగించిందని.. అన్నారు.

ఇదీ చదవండి:

విశాఖ తీరం వద్ద డ్రెడ్జింగ్ పనులకు పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్ రాంమోహన్ రావు ప్రారంభించారు. పోర్ట్ కార్యకలాపాలకు ఈ పనులు మేలు చేస్తాయని చెప్పారు. నౌకల రాకపోకలకు సౌలభ్యంగా ఉండేలా పనులు జరుగుతున్నట్టు తెలిపారు. కరోనా సమయంలోనూ విశాఖ పోర్ట్ మంచి కార్యకలాపాలు సాగించిందని.. అన్నారు.

ఇదీ చదవండి:

సీఎస్, డీజీపీతో ఎస్ఈసీ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.