ETV Bharat / state

విశాఖ తీరం వద్ద డ్రెడ్జింగ్ పనుల ప్రారంభం - Visakhapatnam district newsupdates

విశాఖ తీరం వద్ద డ్రెడ్జింగ్ పనులను పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్ రాంమోహన్ రావు ప్రారంభించారు.

Commencement of dredging works at Visakhapatnam coast
విశాఖ తీరం వద్ద డ్రెడ్జింగ్ పనుల ప్రారంభం
author img

By

Published : Feb 11, 2021, 10:11 PM IST

విశాఖ తీరం వద్ద డ్రెడ్జింగ్ పనులకు పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్ రాంమోహన్ రావు ప్రారంభించారు. పోర్ట్ కార్యకలాపాలకు ఈ పనులు మేలు చేస్తాయని చెప్పారు. నౌకల రాకపోకలకు సౌలభ్యంగా ఉండేలా పనులు జరుగుతున్నట్టు తెలిపారు. కరోనా సమయంలోనూ విశాఖ పోర్ట్ మంచి కార్యకలాపాలు సాగించిందని.. అన్నారు.

ఇదీ చదవండి:

విశాఖ తీరం వద్ద డ్రెడ్జింగ్ పనులకు పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్ రాంమోహన్ రావు ప్రారంభించారు. పోర్ట్ కార్యకలాపాలకు ఈ పనులు మేలు చేస్తాయని చెప్పారు. నౌకల రాకపోకలకు సౌలభ్యంగా ఉండేలా పనులు జరుగుతున్నట్టు తెలిపారు. కరోనా సమయంలోనూ విశాఖ పోర్ట్ మంచి కార్యకలాపాలు సాగించిందని.. అన్నారు.

ఇదీ చదవండి:

సీఎస్, డీజీపీతో ఎస్ఈసీ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.