ETV Bharat / state

చోడవరంలో వైకాపా నేతల సంబరాలు

జగన్ సీఎంగా ప్రమాణ సీకారం చేసిన సందర్భంగా విశాఖ జిల్లా చోడవరంలో వైకాపా నేతల సంబరాలు జరుపుకున్నారు.

author img

By

Published : May 30, 2019, 5:40 PM IST

చోడవరం
చోడవరంలో వైకాపా నేతల సంబరాలు

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటంతో వైకాపా కార్యకర్తల ఆనందానికి ఆవధుల్లేకుండా పోయాయి. విశాఖ జిల్లా చోడవరంలో పార్టీ నాయకులు వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రజలకు పులిహోర, చక్కెర పొంగళి పంచిపెట్టారు.

చోడవరంలో వైకాపా నేతల సంబరాలు

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటంతో వైకాపా కార్యకర్తల ఆనందానికి ఆవధుల్లేకుండా పోయాయి. విశాఖ జిల్లా చోడవరంలో పార్టీ నాయకులు వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రజలకు పులిహోర, చక్కెర పొంగళి పంచిపెట్టారు.

ఇది కూడా చదవండి.

గ్రామంలో పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

Intro:Ap_Nlr_01_30_Ycp_Sambaraalu_Kiran_Av_C1

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో నెల్లూరులో వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని పెద్ద పోస్ట్ ఆఫీస్ దగ్గర బాణసంచా కాల్చిన వైసీపీ నాయకులు, జగన్ తోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.