ETV Bharat / state

'పని దినాలు పెంచడం ప్రభుత్వాలకు తగదు' - vishaka news latest

విశాఖలో భారతీయ మజ్దూర్ సంఘ్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పనిదినాలను పెంచడం ప్రభుత్వాలకు సబబు కాదన్నారు.

bms
bms
author img

By

Published : May 21, 2020, 8:26 AM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చర్యలను అవలంబిస్తున్నాయని ఆరోపిస్తూ.. విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద భారతీయ మజ్దూర్ సంఘ్ నిరసన చేపట్టింది. అనకాపల్లి ఆర్డీవో సీతారామారావుకు సంఘ నేతలు వినతి పత్రం అందించారు.

కార్మికుల పని గంటలు 8 గంటల నుంచి 12 గంటలకు పెంచడం తగదని సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోకువాడ శ్రీరాములు అన్నారు. మార్చి, ఏప్రిల్ జీతాలను కార్మికులకు అందించాలని చెప్పారు. వలస కార్మికులకు భోజనం ఏర్పాటు చేయాలని కోరారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చర్యలను అవలంబిస్తున్నాయని ఆరోపిస్తూ.. విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద భారతీయ మజ్దూర్ సంఘ్ నిరసన చేపట్టింది. అనకాపల్లి ఆర్డీవో సీతారామారావుకు సంఘ నేతలు వినతి పత్రం అందించారు.

కార్మికుల పని గంటలు 8 గంటల నుంచి 12 గంటలకు పెంచడం తగదని సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోకువాడ శ్రీరాములు అన్నారు. మార్చి, ఏప్రిల్ జీతాలను కార్మికులకు అందించాలని చెప్పారు. వలస కార్మికులకు భోజనం ఏర్పాటు చేయాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.