ETV Bharat / state

'సైబర్ మోసగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి' - విశాఖ క్రైం న్యూస్

సైబర్ నేరగాళ్ల బారిన పడుకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విశాఖ సైబర్​ క్రైమ్ ఎస్పీ అన్నారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

awareness on cyber crime in vizag
'సైబర్ మోసాలతో అప్రమత్తంగా ఉండాలి'
author img

By

Published : Jul 14, 2020, 5:53 PM IST

సైబర్ మోసాలతో అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం సైబర్​ క్రైమ్స్ ఇన్​స్పెక్టర్ ఆర్​కే చౌదరీ అన్నారు. తెలిసీ తెలియక చేసే చిన్న తప్పులు భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తాయని హెచ్చరించారు.

కొవిడ్ కారణంగా ఆన్​లైన్ లావాదేవీలు ఊపందుకున్నాయని... ఇదే అదనుగా సైబర్ మోసగాళ్లు తెగిస్తున్నారని చెప్పారు. వీరి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సైబర్ మోసాలతో అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం సైబర్​ క్రైమ్స్ ఇన్​స్పెక్టర్ ఆర్​కే చౌదరీ అన్నారు. తెలిసీ తెలియక చేసే చిన్న తప్పులు భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తాయని హెచ్చరించారు.

కొవిడ్ కారణంగా ఆన్​లైన్ లావాదేవీలు ఊపందుకున్నాయని... ఇదే అదనుగా సైబర్ మోసగాళ్లు తెగిస్తున్నారని చెప్పారు. వీరి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి:

వీధి బాలలను కాపాడేందుకు ఆపరేషన్ ముస్కాన్ కొవిడ్-19: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.