ETV Bharat / state

శిశువును అపహరించిన నిందితుల అరెస్ట్ - vishaka

నిద్రిస్తున్న శిశువును అర్థరాత్రి అపహరించిన నిందితులను అనకాపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పాపను తల్లిందడ్రుల చెంతకు చేర్చారు.

నిందితుల అరెస్ట్
author img

By

Published : Jul 4, 2019, 7:38 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లి విజయరామరాజు పేటలో శిశువును అపహరించిన నిందితులను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా చెరుకుపాలెంకి చెందిన రాయపాటి కుమారి భర్త పోలారావుతో కలిసి పట్టణంలో నివసిస్తోంది. నెలరోజుల క్రితం కుమారి పండంటి బాబుకు జన్మనిచ్చింది. బాబును బెంగళూరుకు చెందిన ఓ దంపతులకు అమ్మడానికి బాలుడి తండ్రి చోడే అప్పారావు, అన్నపూర్ణ అనే ఇద్దరితో అంగీకారం కుదుర్చుకున్నాడు.కానీ దీనికి బాలుడి తల్లి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 1 వ తేదీ రాత్రి సమయంలో బాలుడి అపహరణ జరిగింది. దింతో బాధిత మహిళ అనకాపల్లి పట్టణ పోలీసులను ఆశ్రయించింది.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.

నిందితుల అరెస్ట్

విశాఖ జిల్లా అనకాపల్లి విజయరామరాజు పేటలో శిశువును అపహరించిన నిందితులను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా చెరుకుపాలెంకి చెందిన రాయపాటి కుమారి భర్త పోలారావుతో కలిసి పట్టణంలో నివసిస్తోంది. నెలరోజుల క్రితం కుమారి పండంటి బాబుకు జన్మనిచ్చింది. బాబును బెంగళూరుకు చెందిన ఓ దంపతులకు అమ్మడానికి బాలుడి తండ్రి చోడే అప్పారావు, అన్నపూర్ణ అనే ఇద్దరితో అంగీకారం కుదుర్చుకున్నాడు.కానీ దీనికి బాలుడి తల్లి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 1 వ తేదీ రాత్రి సమయంలో బాలుడి అపహరణ జరిగింది. దింతో బాధిత మహిళ అనకాపల్లి పట్టణ పోలీసులను ఆశ్రయించింది.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.

నిందితుల అరెస్ట్

ఇదీచదవండి

తెదేపా ఓటమిపై మహిళల భావోద్వేగం..ఓదార్చిన అధినేత

Intro:గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ లో మన్నెం పుల్లారెడ్డి హై స్కూల్ నందు ఎండాకాలం వెళ్లిపోయిన నేటికి ఎండలు మండుతున్నడంతో ప్రభుత్వమే ఒంటిపూట బడులు ఈనెల 22వ తేదీ వరకు నిర్వహించాలని ఆదేశమిచ్చింది. మరి అలాంటి పరిస్థితులను తరగతి గదులు కొన్ని ఉన్నప్పటికీ వడగాల్పులకు ఆరుబయట తరగతులను నిర్వహిస్తుండటం గమనార్హం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 గదులలో సామాగ్రి పెట్టివిద్యార్థులను చెట్లకింద వరండాలలో వేదికపై విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నారు.


Body:మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం పదిహేను వందల మంది విద్యనభ్యసిచి ఉన్నారు. 6 నుండి 10 తరగతుల వరకు ఒక్కొక్క దానిలో ఆరు సెలక్షన్స్ ఉండగా 30 రూములు కావాల్సి ఉంది. అయితే బడికి వస్తా పథకం కింద పంపిణీ చేసే నిమిత్తం సుమారుగా ఎనిమిది వందల సైకిళ్లను ఇక్కడ బిగించారు. పాఠశాల పున ప్రారంభం వాటిని విద్యార్థులకు అందచేయటానికి పర్మిషన్ లేక వాటిని కాపాడుకునే ప్రయత్నంలో సైకిళ్లను రూముల భద్రపరిచి విద్యార్థులను ఆరుబయట చెట్ల కింద విద్యా బోధన చేపడుతున్నారు.


Conclusion:ఇదేమిటని హెచ్ఎం వివరణ కోరగా మాకు సరిపడే తరగతి గదులు లేక విద్యార్థులను ఇలాగే కూచో పెట్టాల్సి వచ్చిందని ఉన్న గదులలో అత్యంత విలువైన 800 సైకిళ్ళు భద్రపరచమని తెలియజేశారు. ప్రభుత్వం వారు మా యందు దయవుంచి ఐదు గదులను నిర్మించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.

బైట్ .స్కూల్HM ఆలీ భాషా.

గుంటూరు జిల్లా పపిడుగురాళ్ల నుండి సైదాచారి ఈటీవీ భారత్.9949449423.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.