ETV Bharat / state

అనకాపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

author img

By

Published : Aug 9, 2020, 11:28 PM IST

కరోనా సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కడంటే అక్కడ చనిపోతున్నారు. చనిపోయిన తర్వాత మృతదేహాలు ఎవరివో గుర్తు పట్టడం పోలీసులకు చాలా కష్టమౌతోంది. చనిపోయిన విషయం తెలిసినా బంధువులెవ్వరూ మృతదేహన్ని తీసుకెళ్లడానికి ముందుకు రావటం లేదు. ఇలాంటి ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది.

అనకాపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
అనకాపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
అనకాపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
అనకాపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
విశాఖ జిల్లా అనకాపల్లి జాతీయ రహదారి శారదా నది ఫుట్​పాత్​పై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 45 నుంచి 55 సంవత్సరాల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి బంధువులు ఎవరైనా ఉంటే అనకాపల్లి పట్టణ పోలీసులను సంప్రదించాలని పట్టణ ఎస్ ఐ ఈశ్వర రావు తెలిపారు.

అనకాపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
అనకాపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
విశాఖ జిల్లా అనకాపల్లి జాతీయ రహదారి శారదా నది ఫుట్​పాత్​పై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 45 నుంచి 55 సంవత్సరాల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి బంధువులు ఎవరైనా ఉంటే అనకాపల్లి పట్టణ పోలీసులను సంప్రదించాలని పట్టణ ఎస్ ఐ ఈశ్వర రావు తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.