ETV Bharat / state

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలంటూ..యువతి మౌన దీక్ష - narsipatnam lo nirasana

తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలంటూ ఓ యువతి నర్సీపట్నంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టింది.

girl protest in narsipatnam latest news
author img

By

Published : Oct 18, 2019, 2:26 PM IST

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలంటూ నర్సీపట్నంలో యువతి మౌన దీక్ష

విశాఖ జిల్లా నర్సీపట్నం అభి సెంటర్​లోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఓ యువతి మౌనదీక్ష చేపట్టింది. 8 ఏళ్లుగా తనను ప్రేమించి.. శారీరక అవసరాలు తీర్చుకుని పెళ్లికి మొహం చాటేశాడని 23 ఏళ్ల యువతి ధర్నా చేసింది. జిల్లాలోని నాతవరం మండలం డి.ఎర్రవరం గ్రామానికి చెందిన మల్లికార్జున రావు ..అదే గ్రామానికి చెందిన తన సమీప బంధువైన 23 ఏళ్ల యువతి ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శారీరక అవసరాలు తీర్చేసుకొని ముఖం చాటేశాడని...దీనిపై గతంలో ఎన్నోసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని బాధితురాలు వాపోయింది. శక్తి టీం, గ్రామ పెద్దలు నిర్ణయించిన ప్రకారం న్యాయం జరగలేదని యువతి తల్లి ఈశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఇదీచూడండి.పత్తి వ్యాపారిపై దాడి... వైకాపా అనుచరులపై ఫిర్యాదు

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలంటూ నర్సీపట్నంలో యువతి మౌన దీక్ష

విశాఖ జిల్లా నర్సీపట్నం అభి సెంటర్​లోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఓ యువతి మౌనదీక్ష చేపట్టింది. 8 ఏళ్లుగా తనను ప్రేమించి.. శారీరక అవసరాలు తీర్చుకుని పెళ్లికి మొహం చాటేశాడని 23 ఏళ్ల యువతి ధర్నా చేసింది. జిల్లాలోని నాతవరం మండలం డి.ఎర్రవరం గ్రామానికి చెందిన మల్లికార్జున రావు ..అదే గ్రామానికి చెందిన తన సమీప బంధువైన 23 ఏళ్ల యువతి ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శారీరక అవసరాలు తీర్చేసుకొని ముఖం చాటేశాడని...దీనిపై గతంలో ఎన్నోసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని బాధితురాలు వాపోయింది. శక్తి టీం, గ్రామ పెద్దలు నిర్ణయించిన ప్రకారం న్యాయం జరగలేదని యువతి తల్లి ఈశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఇదీచూడండి.పత్తి వ్యాపారిపై దాడి... వైకాపా అనుచరులపై ఫిర్యాదు

Intro:Body:

ap-vsp-51-18-yuvathi-dharna-av-ap10081_18102019101815_1810f_1571374095_659


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.