ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ మృతి

author img

By

Published : Nov 18, 2020, 11:22 PM IST

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గునబద్ర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రాయల పంచాయతీ మాజీ సర్పంచ్ ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనగా.. ఆయన మృతి చెందారు. తలకు తీవ్ర గాయాలై.. అక్కడికక్కడే మరణించారని స్థానికులు తెలిపారు.

road accident
ప్రమాదంలో మృతి చెందిన మాజీ సర్పంచ్

రోడ్డు ప్రమాదంలో.. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం రాయల పంచాయతీ మాజీ సర్పంచ్ ఎస్ విట్టల్ రావు మరణించారు. ద్విచక్రవాహనంపై గునబద్ర వైపు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న కారు ఢీకొందని స్థానికులు తెలిపారు. తలకు తీవ్ర గాయాలు కాగా.. అక్కడికక్కడే మృతి చెందారని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో.. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం రాయల పంచాయతీ మాజీ సర్పంచ్ ఎస్ విట్టల్ రావు మరణించారు. ద్విచక్రవాహనంపై గునబద్ర వైపు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న కారు ఢీకొందని స్థానికులు తెలిపారు. తలకు తీవ్ర గాయాలు కాగా.. అక్కడికక్కడే మృతి చెందారని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఆనందోత్సాహాల న‌డుమ నాగుల‌ చ‌వితి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.