ETV Bharat / state

ఎచ్చెర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇంట్లో విజిలెన్స్ తనిఖీలు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ డెరెక్టర్ ఇంట్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఆయన ఇంట్లో రేషన్ బియ్యం బయటపడింది.

author img

By

Published : Jul 27, 2020, 10:58 PM IST

http://10.10.50.85//andhra-pradesh/27-July-2020/ap-sklm-21-27-vigilens-dhadulu-av-ap-10139_27072020213239_2707f_1595865759_746.jpg
http://10.10.50.85//andhra-pradesh/27-July-2020/ap-sklm-21-27-vigilens-dhadulu-av-ap-10139_27072020213239_2707f_1595865759_746.jpg

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నారాయశెట్టి శ్రీనివాసరావు ఇంట్లో అధికారుల సోదాలు చేశారు. రణస్థలంలోని ఆయన నివాసంలో రేషన్ బియ్యం బయటపడింది. 30 టన్నుల రేషన్‌ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నారాయశెట్టి శ్రీనివాసరావు ఇంట్లో అధికారుల సోదాలు చేశారు. రణస్థలంలోని ఆయన నివాసంలో రేషన్ బియ్యం బయటపడింది. 30 టన్నుల రేషన్‌ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ration rice
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.