ETV Bharat / state

అచ్చెన్నాయుడి కుటుంబసభ్యులకు నారా లోకేశ్ భరోసా

శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... మాజీమంత్రి అచ్చెన్నాయుడి కుటుంబసభ్యులను పరామర్శించారు.

author img

By

Published : Jun 26, 2020, 2:26 PM IST

Updated : Jun 26, 2020, 3:35 PM IST

tdp National Secretary Nara Lokesh in Nirmada
అచ్చెన్న కుటుంబసభ్యులకు నారా లోకేశ్ పరామర్శ

మాజీమంత్రి అచ్చెన్నాయుడి కుటుంబసభ్యులను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. అచ్చెన్నాయుడు కుటుంబసభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంతకుముందు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడకు వెళ్లి ఎర్రన్నాయుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మాజీమంత్రి అచ్చెన్నాయుడి కుటుంబసభ్యులను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. అచ్చెన్నాయుడు కుటుంబసభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంతకుముందు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడకు వెళ్లి ఎర్రన్నాయుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఇవీ చదవండి: అచ్చెన్నపై కొనసాగుతున్న రెండోరోజు అనిశా విచారణ

Last Updated : Jun 26, 2020, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.