కరోనా వైరస్ నియంత్రణపై ప్రభుత్వం వెనకంజ వేస్తుందని తెదేపా నేత కూన రవికుమార్ విమర్శించారు. ఇప్పటికైనా మేధావులు, నిపుణుల సూచనల సలహాలతో ముందుకు వెళ్లాలని హితవు పలికారు. ఈ నెల 31వ వరకు లాక్ డౌన్ ప్రకటించి.. పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామనడం శోచనీయమన్నారు. క్రమశిక్షణ గల ప్రభుత్వంగా అన్ని చర్యలను తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
'లాక్ డౌన్ ప్రకటించి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారా?' - tdp koona ravikumar latest news
ప్రభుత్వం ప్రతి ఇంటికి మాస్కులు, శానిటైజర్లు సరఫరా చేయాలని తెదేపా నేత కూన రవికుమార్ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ నియంత్రణపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని ఆరోపించారు.
!['లాక్ డౌన్ ప్రకటించి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారా?' koona ravikumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6515863-656-6515863-1584962688860.jpg?imwidth=3840)
'కరోనా నియంత్రణపై ప్రభుత్వం వెనకంజ'
కరోనా వైరస్ నియంత్రణపై ప్రభుత్వం వెనకంజ వేస్తుందని తెదేపా నేత కూన రవికుమార్ విమర్శించారు. ఇప్పటికైనా మేధావులు, నిపుణుల సూచనల సలహాలతో ముందుకు వెళ్లాలని హితవు పలికారు. ఈ నెల 31వ వరకు లాక్ డౌన్ ప్రకటించి.. పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామనడం శోచనీయమన్నారు. క్రమశిక్షణ గల ప్రభుత్వంగా అన్ని చర్యలను తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
లాక్ డౌన్ ప్రకటించి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారా?:కూన రవికుమార్
ఇవీ చూడండి-రాష్ట్రమంతటా లాక్డౌన్: నోటిఫికేషన్ జారీ
లాక్ డౌన్ ప్రకటించి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారా?:కూన రవికుమార్