శ్రీకాకుళంలోని జ్యోతిరావు పూలే పార్కులో... మహాత్మా జ్యోతిరావు పూలే 129వ వర్థంతి జరిగింది. ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హాజరైన సభాపతి తమ్మినేని సీతారాం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై బీసీ సంక్షేమశాఖ అధికారి కృతికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణపై కనీస అవగాహన లేదా అంటూ... ప్రశ్నించారు.
ఇవీ చదవండి